Tag: BHIMAVARAM

వరద బాధితుల కోసం భీమవరం దాతలు ముందుకు .. జిల్లా కలెక్టర్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ వరద బాధితులకు సహాయక చర్యల్లో భాగంగా బుధవారం పశ్చిమగోదావరి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పర్యవేక్షణలో పెద్ద…

భీమవరంలో వన మహోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలను నాటి వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు…

ఎమ్మెల్యే ను కలిసిన భీమవరం వన్ టౌన్ నూతన ఎస్సై..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం వన్ టౌన్ ఎస్సై గా ఛార్జి తీసుకొన్న కృష్ణాజీ నేడు, శుక్రవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ను…

భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారి హుండీ ఆదాయం…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో నేడు, గురువారం హుండీ తెరిచి భక్తులు సమర్పించిన కానుకల ఆదాయం లెక్కించగా 55…

చండి హోమం.. శ్రీ మావుళ్ళమ్మవారి జాతర ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం లో అమావాస్య నేపథ్యంలో నేటి ఆదివారం ఉదయం చండి హోమం వేద పండితుల మంత్రోచ్చారణ…

ఎంతో ఆనందం..భీమవరంకు రుణపడ్డాను.. పద్మశ్రీ, గరికపాటి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో స్వర్గీయ బొండాడ సుబ్బారావు దశమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక త్యాగరాజ భవనంలో మూడు రోజులపాటు…

శ్రీ మావుళ్ళమ్మ వారి నిత్యాన్నదాన వితరణకి రూ.1లక్ష..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో నిత్యం జరిగే భక్తులకు అన్నసమారాధన కోసం శాశ్వత నిత్యాన్నదాన ప్రసాద వితరణకి నేడు,…

డ్రెయినేజీ కల్వర్టు నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే అంజిబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులు నేడు, బుధవారం భీమవరం పట్టణంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఒకటో పట్టణంలోని సింహాద్రి అప్పన గుడి…

భీమవరంలో వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి ఘనంగా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, గురువారం స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్ లో వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి ఘనంగా నిర్వహించారు.…

భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారికి బంగారు కానుక..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, సోమవారం ఉదయం దర్శించుకున్న నెల్లూరు కి చెందిన పి వంశీకృష్ణ, రమా దంపతులు…