గోదావరి జిల్లాల ప్రయాణికులకు శుభవార్త.. ఆధునిక బోగీలతో గౌతమీ ఎక్స్ప్రెస్ రైలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు అధునాతనమైన లింకె హాఫ్మన్ బచ్చ్ బోగీలను కాకినాడ-లింగంపల్లి-కాకినాడల మధ్య రాక పోకలు సాగించే గౌతమి…