14 ఏళ్ళు అధికారంలో ఒక్క ప్రాజెక్టు కట్టలేని చంద్రబాబు పోలవరం పూర్తీ చేస్తాడా? బీజేపీ ఎంపీ ఆగ్రహం
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బీజేపీ ఎంపీ జీవీఎల్ నేడు, శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పరిస్థితి బాగోలేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని…