శ్రీశైల మల్లన్నకి రూ.11 కోట్ల తో ‘స్వర్ణ రథం’…సమర్పించిన వైసిపి ఎంపీ
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహాశివరాత్రి వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు, శుక్రవారం శ్రీశైలం దేవస్థానానికి తొలిసారిగా స్వర్ణరథం సమకూరింది. ఇప్పటివరకు స్వామి, అమ్మవార్లకు వెండిరథంపైనే ఊరేగిస్తున్నారు.…