Tag: west godavari

భీమవరం ‘స్కూల్ బస్సు’ ఫై అల్లరి.. ఘటన ఫై SP వివరణ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం స్థానిక పోలీస్ బొమ్మ సెంటర్ లో ఇటీవల కొందరు ఆకతాయిలు నారాయణ స్కూల్ బస్సు లోని విద్యార్థులతో అసభ్య…

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ ఆలర్ట్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి నైరుతి రుతు పవనాలతో కదలిక వచ్చిన నేపథ్యం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా తీరాన్ని అనుకుని ఉపరితల…

ప.గో.జిల్లా కాలువలు, డ్రైన్స్ పనులు పూర్తీ చెయ్యండి..కలెక్టర్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే నీరు ఎండగట్టిన పంటకాలువలులలో మరల గోదావరి నది నీరు వదిలే సమయం దగ్గర పడుతుంది. దీనితో…

శ్రీమావుళ్ళమ్మ సెంటర్లో 4 వీలర్స్ వాహనాలకు అనుమతి లేదు.. JC

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నేడు, గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్…

పశ్చిమలో.. ఈ జాతీయ రహదారులఫై తరచూ ప్రమాదాలే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జాతీయ రహదారిపై భీమడోలు వద్ద డివైడర్‌ తరుచు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఐదు నెలల్లో…

ప. గో. జిల్లాలో మద్యం అమ్మకాల టార్గెట్ రూ.170 కోట్లకు పెంపు..?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాలను మరింత పెంచి ఆదాయం బాగా పెంచుకోవాలని భావిస్తుంది. అందుకే పలు జిల్లాలలో ప్రైవేటు…

రాష్ట్రములో ‘సారా’ రహిత జిల్లాగా పశ్చిమ గోదావరి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకప్పుడు బెల్లపు ఊటలతో నాటు తయారీ కి ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలో కాలక్రమంలో సారాబట్టీలు కనుమరుగు అయ్యాయి. (పేద…

కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులలో ప.గో.జిల్లా TDP కే అగ్రతాంబూలం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన రాష్టంలో నామినేటెడ్‌ పదవుల కేటాయింపులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతలకు అధిక ప్రాధాన్యత…

అమరావతికి బయలుదేరిన పశ్చిమ కూటమి క్యాడర్.. ఏర్పాట్లు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభానికి నేడు శుక్రవారం ప్రధాని మోడీ చేతులమీదుగా మరోసారి అంకురార్పణ చేస్తున్నకార్యక్రమానికి పశ్చిమ గోదావరి…

ఈ 30 లోపు ఆక్వాజోన్‌ చెరువుల విస్తీర్ణాన్ని ఆన్‌లైన్‌ చేయవల్సిందే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు, కృష్ణ జిల్లాలోని ఆక్వా వ్యవసాయం ( రొయ్యలు, చేపల సాగు..) చేసే రైతులకు విద్యుత్తూ తదితర…