Month: March 2024

భీమవరం శ్రీ విష్ణు .. కాలేజీ వారి సరస్వతి గుడిలో,చిన్నారులకు అక్షరాభ్యాసం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఏకాదశి శుభముహర్తం లో నేటి బుధవారం ఉదయం పలు శుభకార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులకు మంచి ముహూర్తం ఉండటంతో పట్టణంలోని…

ఉస్తాద్.. టీజర్ ‘గాజు గ్లాస్’ ప్రచార వివాదం.. ఎన్నికల కమిషన్ దృష్టికి ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల ప్రచారంలో పార్టీలు కొత్త పుంతలు త్రొక్కుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ కి మద్దతుగా యాత్ర, ప్యూహం, శపధం వంటి సినిమాలను…

ఉండిలో స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారంలో దూసుకొని పోతున్న కల్వపూడి శివ.. కార్ల ర్యాలీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు ఈసారి పార్టీ టికెట్ రాకపోవడంతో అధిష్టానం ఫై అలిగి తీవ్ర నిరాశతో స్వతంత్ర అభ్యర్థిగా…

భీమవరం, అత్తిలి మండలాలలో శ్రీ రామాలయాలలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఉమాబాల..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం తో పాటు తనకు పిలుపు వచ్చిన ప్రతి శుభ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి,…

రామచరణ్ ‘పెద్ది’ షూటింగ్ ప్రారంభం.. రెహమాన్ స్వరాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగా వారసుడు రామచరణ్ హీరోగా కొత్త సినిమా ‘పెద్ది’ షూటింగ్ నేడు, బుధవారం ఉదయం ఘనంగా. పూజా కార్యక్రమం లో చిరంజీవి,…

2024 లోక్‌సభ ఎన్నికలలో తొలి దశ నామినేషన్లు పక్రియ ప్రారంభం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికలకు తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు ఇవాళ‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్,…

నేడు, రేపు.. కోస్తాఆంధ్రా లో భారీ వర్షాలు ఉరుములు పిడుగులతో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు ఉన్న ద్రోణి సముద్రమట్టం నుంచి 1.5 కి.మీల ఎత్తు వరకు విస్తరించి ఉంది.…

తిరుమల శ్రీవారి, తనివితీరా దర్శనంకు ఇదే మంచి సమయం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో ఈ వేసవిలో విద్యార్థులకు పరీక్షల సమయం కావడం తో, ఎన్నికల కోడ్ నేపథ్యంలో వీఐపీ బ్రేక్…

భీమవరం గునుపూడి బ్రాహ్మణులతో జనసేన అంజిబాబు , చినబాబు భేటీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ గునుపూడి బ్రాహ్మణా అధ్వర్యంలో నేడు, మంగళవారం జనసేన టీడీపి బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు మరియు కొటికలపూడి…

భీమవరం, నర్సాపురం సముద్ర తీరా మత్యకారులకు చేపల వేట నిషేధం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోస్తా తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేటను నిలిపివేయనున్నారు. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్…