Month: March 2024

పశ్చిమ.. నుండే ఎమ్మెల్యే గా రఘురామా..? ‘కూటమి’ అభ్యర్థుల్లో టెంక్షన్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకు బీజేపీ టికెట్‌ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు టీడీపీ నుండి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని భావించినప్పటికీ…

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ‘చండీహోమం’ ఘనంగా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం పౌర్ణమి సందర్భంగా భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రజలకు సర్వశుభాలు కలగాలి…

పంచారామ శ్రీ సోమేశ్వరునికి చక్కర అభిషేకం…దీపాలంకరణ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో పవిత్ర పంచారామ క్షేత్రంగా భాసిల్లుతున్న గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవాలయంలో నేడు ఫోల్గుణ పౌర్ణమి…

భీమవరం, సీత పాలిటెక్నిక్ కళాశాల 27వ వార్షికోత్సవం.. విష్ణు.. లో రంగుల హోలీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని విష్ణు విద్యాసంస్థలలో గల శ్రీమతి బి. సీత పాలిటెక్నిక్ కళాశాల 27వ వార్షికోత్సవం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలుతో…

వైసీపీ లోక్ సభ అభ్యర్థి, ఉమాబాల పరామర్శలు , అచంటలో ఎన్నికల ప్రచారం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉదయం భీమవరం పట్టణం గునుపుడి ఇందిరమ్మ కాలనీకి చెందిన వైసీపీ నేత, నెలపర్తి జయనందరావు పార్థివదేహానికి నివాళులర్పించి వారి…

తాను తయారు చేసిన కూటమీ.. తనకు ‘టికెట్’ ఇవ్వలేదు.. తప్పు ఎవరిదీ? రఘురామా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ నరసాపురం ఎంపీ టికెట్ రఘురామా కృష్ణంరాజు కూటమిలో ఏ పార్టీ ఇవ్వలేదని.. తాను వైసీపీ…

భీమవరం మీదుగా వెళ్లే.. సర్కార్‌ ఎక్స్‌ప్రెక్స్‌ పాండిచ్చేరి వరకు పొడిగించారు.

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ నుండి బయలుదేరి భీమవరం మీదుగా నడిచే కాకినాడ– చెన్నై సర్కార్‌ ఎక్స్‌ప్రెక్స్‌ పాండిచ్చేరి వరకు పొడిగించారు. ప్రస్తుతం వారంలో మూడు…

నరసాపురం ఎంపీ టికెట్ బీజేపీ వర్మ కే.. పార్టీ అధిష్టానం కట్టిన పట్టం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సిట్టింగ్ ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఎంత శ్రమ పడినప్పటికీ..తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసిన ప్రతిష్టాకరమైన నరసాపురం లోక్‌సభ కూటమి అభ్యర్థిగా…

కొవ్వురు వద్ద మళ్ళీ కృంగిన గామన్ బ్రిడ్జి.. వాహనాల దారి మల్లింపు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ దివాన్‌చెరువు నుంచి కొవ్వూరు వరకూ సుమారు రూ.808 కోట్లతో గోదావరిపై నిర్మించిన గామన్‌ బ్రిడ్జి మళ్లీ…

టీడీపీ 6 సీట్లు గెలిస్తే గొప్పే.. కూటమికి అభ్యర్థులు దొరక్క, వైసీపీ వాళ్ళను … విజయసాయి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల్లూరు లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేడు, ఆదివారం కీలక వ్యా ఖ్య లు చేశారు.…