Month: June 2024

నరసాపురం ఎంపీగా బీజేపీ శ్రీనివాస వర్మ ఘన విజయం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభంజనం లో నరసాపురం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ తన సమీప ప్రత్యర్థి వైసీపీ పార్టీ గూడూరి…

కోట్ల మంది కి మంచి చేశా .. కానీ తీర్పు ఇలా ఇచ్చారు.. జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో దారుణ పరాజయం పాలయిన వైఎస్సార్సీపీ రాష్ట్రంలో 10 అసెంబ్లీ సీట్లు, 4 సీట్లు గెలవడం, పార్టీ అధినేత జగన్ పోటీ…

జనసేన 100 శాతం ఫలితాలు..జనసేనానికి 70వేల మెజారిటీ గెలుపు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ లో ఎన్డీఏ కూటమి ప్రభంజనంలో అత్యంత కీలక పాత్రధారి జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం లో 70, 354 ఓట్ల…

ఉండిలో ఘనవిజయం సాధించిన టీడీపీ అభ్యర్థి, రఘురామా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ప్రభంజనం ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రచండము అయ్యింది.పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్…

ఏపీలో ఎన్డీయే కూటమి సునామి.. చారిత్రాత్మక విజయం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్డీఏ కూటమి గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. కూటమి సునామి లాగా దూసుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని చోట్ల కూటమిదే హవా. అసెంబ్లీలోనే…

ఏపీలో 2 రౌండ్లకు కూటమి అభ్యర్థులు భారీ స్థాయి ముందంజ…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ దాదాపు అన్ని ప్రాంతాలలో 2 రౌండ్లు ఓట్ల కౌంటింగ్ పూర్తీ అయ్యింది.టీడీపీ, జనసేన ,…

1st రౌండ్లో ఎన్డీయే తో ఇండియా కూటమి హోరాహోరీ.. ప్రధాని మోడీ వెనుకంజ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ప్రజలు తమ భవిషత్తు ను నిర్ణయించే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల మెజారిటీ ని పరీక్షిస్తున్నారు ఎన్డీయే కూటమి ఆధిక్యం దిశగా…

మంగళగిరి’లో చంద్రబాబు.. రేపటి వరకు ‘ఎనర్జీని వృథా చేసుకోకండి’ ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు అమెరికా నుంచి వచ్చింది మొదలుకుని హైదరాబాద్ లో తన నివాసంలో ఏపీ లో కీలక నేతలతో…

వైసీపీ 123 సీట్లు గెలుస్తుంది..జగన్ 2వ సారి CM ..పరిపూర్ణానంద

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:: తెలుగు రాష్ట్రాలలో అశేష భక్తకోటికి సుపరిచితులు.. కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి బీజేపీ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నపటికీ హిందూపురం…

ఎమ్మెల్సీ ,రఘురాజు పదవి ఫై వేటు వేసిన మండలి చైర్మెన్. మోషేను రాజు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరాంధ్ర కు చెందిన వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పదవి కి అనర్హుడయ్యారు. రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను…