Month: August 2024

ఉద్యోగులంతా భయపడిపోతున్నారన్నారు..ఏపీ రెవెన్యూ ఉద్యోగులు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రెవెన్యూ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి సమావేశాలు ఏలూరులో జరిపామని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు…

తెలంగాణలో తెలుగు దేశంకి పూర్వవైభవం తెస్తా.. చంద్రబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నేతలతో టీడీపీ అధినేత ,ఏపీ సీఎం చంద్రబాబు నేడు, ఆదివారం సమావేశం నిర్వహించారు. తెలంగాణలో…

భీమవరంలో 4 రోజుల.. తెలుగు బాషా దినోత్సవాలు.. ఎమ్మెల్యే అంజిబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో రేపటి సోమవారం నుండి ( ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు) నిర్వహించే తెలుగు భాషా దినోత్సవ…

భీమవరం పట్టణంలో పారిశుధ్య సమస్యలపై కమిషనర్ తనిఖీలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపల్ కమిషనర్ గా ఛార్జి తీసుకొన్న రామచంద్ర రెడ్డి పట్టణంలోని సమస్యను క్షేత్ర స్థాయిలో పర్యటించి తెలుసుకొంటున్నారు. దీనిలో భాగంగా…

శ్రీ మావుళ్ళమ్మవారికి బంగారు కానుక..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తురాలు విద్యా చైతన్య శ్రీనివాస దీప్తి 8 గ్రాముల బంగారం…

మృతులకు..చంద్రబాబు మంచినీటి బాటిల్ కూడా ఇవ్వలేదు.. బొత్య ఆగ్రహం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైసీపీ పార్టీ తరపున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, చప్పున గాయపడ్డవాడ్డ రికి రూ.లక్ష చొప్పున ఆర్థిక…

ఏలూరు రైలు ప్రయాణికులకు శుభవార్త ! నేటి నుండి ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం విశాఖపట్నం -సికింద్రాబాద్ల మధ్య రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే పెరుగుతున్న ప్రయాణ డిమాండ్కు అనుగుణంగా…

తొలిసారి 70 అడుగుల ఎత్తుతో ‘సప్తముఖ మహాశక్తి గణపతి’

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వినాయక చవితి సమీపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ప్రజలు అందరి ద్రుష్టి ఖైరతాబాద్‌ మహా గణపతి మీదనే ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. వినాయక…

తిరుమల శ్రీవారి కానుకలు వేలంలో అమ్మకానికి సిద్ధం.. వివరాలకు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొనే భక్తులు హుండీ లో కానుకలు డబ్బు రూపంలో చెల్లిస్తే…