Month: May 2025

పాక్ సైన్యం కాల్పులలో 13 మంది భారత్ పౌరులు మృతి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్ లోని కీలక ఉగ్రవాద నేతలు వారి కుటుంబాలు చనిపోవడంతో వారి అంత్యక్రియాలలో…

పాకిస్తాన్ సైన్యాన్ని మట్టుబెడుతున్న బెలూచి’ఆర్మీ.. లాహోర్ లో బాంబుపేలుళ్లు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా భారత్ జరిపిన దాడి నేపథ్యంలో పాకిస్తాన్ నుండి మరో దేశంగా విభజన కోరుకొంటున్న బెలూచిస్తాన్ లో…

భారత్ మిసైల్స్ తో పాటు, దూసుకెళ్లిన భారత్ స్టాక్ సూచీలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క పాక్ ఫై మిసైల్స్ తో యుద్ధభేరి మ్రోగించినప్పటికీ భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా అదే రీతిన దూసుకొనిపోవడంతో…

అల్లూరి సీతారామ రాజు పుట్టిన గడ్డ భీమవరంలో ఘన నివాళ్లు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో వాడవాడలా నేడు, బుధవారం .. స్వాతంత్రోద్యమం లో ప్రభవించిన విప్లవాగ్ని.. అల్లూరి సీతారామ రాజు 101 వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా…

శ్రీమావుళ్ళమ్మ వారి.. నిత్యా అన్నసమారాధనకు 1లక్ష 1,116/-రూ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో నేడు, బుధవారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్నస్థానిక భక్తులు గ్రంధి చంద్ర వెంకట సాయినాధ్…

కర్మ ఎవరిని వదలదు.. కుటుంబాన్ని కోల్పోయిన జైషే..చీఫ్, అజర్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాక్‌ ఉగ్రస్థావరాలపై నిర్వహించిన మెరుపు దాడుల్లో సుమారు 100 కు పైగా సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు.…

కర్రెగుట్ట లో ఎన్కౌంటర్.. 22 మంది మావోయిస్టులు మృతి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క దాయాది పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేస్తుంటే.. మరో ప్రక్క దేశంలోని తెలంగాణ- ఛతీస్ ఘడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో…

భారత్ ప్రతీకార దాడితో పాకిస్తాన్ కల్లోలం.. తాజా పరిణామాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ మాత కి జై.. పాకిస్తాన్ లో పేరుకుపోయిన మతోన్మాద ఉగ్రవాద తుప్పు ను భారత్ తన క్షిపణి దాడులతో వదిలిస్తుంది.…

భారత్ ప్రతీకారం’ఆపరేషన్ సిందూర్”.. పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల స్థావరాల నాశనం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆపరేషన్ సిందూర్” పేరుతో పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాది స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరిట వైమానిక దాడులు…

భారత్ యుద్ధం చేసే తేదీఫై పాక్ అంచనా.. తెలుగు రాష్ట్రాలలో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాకిస్తాన్, భారత్‌ల మధ్య హైటెన్షన్ నెలకొంది. ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. మరో ప్రక్క ఎట్టి పరిస్థితులలో ఈ నెల…