Month: September 2025

నేపాల్ లో ప్రజలు తిరుగుబాటు.. ప్రధాని కే పీ శర్మ ‘రాజీనామా’

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేపాల్ లో ప్రజలు తిరుగుబాటు నేపథ్యంలో ఆ దేశం సైన్యం చేతులలోకి వెళ్లటంతో వారి డిమాండ్ మేరకు ప్రధాని కే పీ…

యుద్ధ ప్రాతిపదికన గ్రామాలను అభివృద్ధి చేస్తా.. MLA అంజిబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి అని, గ్రామాలను యుద్ధ ప్రాతిపదికన గ్రామాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్…

ఎరువుల బ్లాక్ మార్కెట్ అరికట్టాలి.. భీమవరం వైసీపీ ‘రైతన్నకు బాసట..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత వై.యస్. జగన్ ఆదేశాల మేరకు వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘రైతన్నకు బాసట‘ నిరసన కార్యక్రమం లో…

రికార్డు స్థాయిలో పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగారం ధరలు కనివిని ఎరుగని రీతిలో ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. 24 క్యారెక్ట 10 గ్రాములు ధర రూ. లక్షా…

ఉపరాష్ట్రపతి ఎన్ని కలు .. తొలి ఓటు ప్రధాని మోడీ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో నేడు, మంగళవారం ఉపరాష్ట్రపతి ఎన్ని కలు ప్రారంభమయ్యాయి. స్థానిక పార్లమెం ట్ హౌస్‌లో ఓటింగ్ ప్రారంభమైంది. తొలి ఓటు ప్రధాని…

ఉపరితల ఆవర్తన ద్రోణి.. వరుణుడు కరుణిస్తాడు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ వర్షాకాలంలో ఏపీలో 2 రోజులు చిరు జల్లులు, వర్షాలు మరో 5 రోజులు వేసవి ని తలపించేలా ఉక్కపోతతో విలవిల…

వరుసగా 2వ రోజు.. స్టాక్ సూచీలు లాభాల్లో

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధించవచ్చనే అంచనాలుతో స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక, దేశంలో…

ఏపీలో నక్కపల్లిలో నిప్పాన్ స్టీల్ (AMNS)ఏర్పాటు ..కేంద్ర మంత్రి వర్మ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ISA) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నేడు సోమవారం ప్రారంభమైన 6వ ISA స్టీల్ కాన్‌క్లేవ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని…

ప. గో జిల్లా, రైతులకు యూరియా కొరత.. భీమవరంలో ధర్నా

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుల సార్వా పంట పండించడానికి యూరియా కొరతను నివారించడానికి అధికారులు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, కోఆపరేటివ్…

భీమవరం శ్రీవరసిద్ధి వినాయక.. అన్న సమారాధన..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అన్ని దానాల కెల్లా అన్నదానం గొప్పదని, 58 ఏళ్లుగా వినాయక చవితి వేడుకలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు.…