Month: October 2025

నరసాపురం మీదుగా తీరం దాటిన తుపాను.. తాజా పరిస్థితి

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి 11 గంటల సమయంలో మొంథా తుఫాన్‌ పశ్చిమ గోదావరి నరసాపురం మీదుగా 90 కిమీ వేగంతో తీరందాటింది.…

భీమవరంలో భయంకర పెనుగాలులు.. కరెంట్ లేదు.. రాత్రి జాగరమే..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలో భయంకర తుపాన్ గాలుల ప్రభావంతో నేటి మద్యాహ్నం నుండి ప్రజలు భయకంపితులు అవుతున్నారు. చెట్లు కూలుతున్నాయి. రేకు షెడ్డు లు…

భీమవరం తుపాను ప్రభావీత ప్రాంతాలలో ఎమ్మెల్యే అంజిబాబు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సుడిగాలి పర్యటన చేశారు. నేడు, మంగళవారం జోరువానలో సముద్ర…

నరసాపురం తీరా గ్రామాలలో కేంద్ర మంత్రి,వర్మ పర్యటనలో..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మొంథా తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేసిందని, తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందవద్దని…

ప్లీజ్ అలర్ట్.. ‘సిగ్మా’ న్యూస్ కు ‘సెకండ్స్’ ..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం కేంద్రంగా ‘సిగ్మా వెబ్ ఛానెల్’ రిజిస్టర్ సంస్థ నుండి మన గోదావరి జిల్లాలల్లో తాజగా తాజాగా ‘తోలి వార్తలు’ సమాచారంతో…

తీరప్రాంతాలలో ప్రజా ప్రతినిధులు అండగా.. 3000 చప్పున..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సీఎం చంద్రబాబు తుపాను నేపథ్యంలో నేడు, మంగళవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు,…

నర్సాపురం TO కాకినాడ మధ్య ‘తుపాన్’ తీరం.. తాజా పరిస్థితులు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీ వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.చెట్లు విరిగిపడుతున్నాయి. ప్రభుత్వం అన్ని విద్య సంస్థలకు నేడు, మంగళవారం కూడా సెలవులు…

APలో 32 జిల్లాలు.. సీఎం చంద్రబాబు కాబినెట్ సబ్ కమిటీతో ..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జిల్లాల సంఖ్యా 26 గా విభజించిన నేపథ్యంలో అది మరింత విస్తరించి 32 జిల్లాలుగా? మార్చడానికి…

భీమవరంలో శ్రీ వీరభధ్ర స్వామి అన్న సమారాధన ఘనంగా

సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం పట్టణ నడిబొడ్డున స్థానిక ఇండియన్ బ్యాంకు రోడ్డులో 150 ఏళ్ళకు పైగా వేంచేసి ఉన్న మహిమానిత్వ శ్రీశ్రీశ్రీ వీరభద్ర స్వామివారి దేవాలయంలో…