Author: sigmatelugu@gmail.com

హిందువైన మోషేను రాజుకు ‘క్రైస్తవం’ అంటకడతారా ? భీమవరంలో ఆర్యవైశ్య లు నిరసన..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న జరిగిన శాసన మండలి సమావేశాల్లో వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వాస్తవాలు తెలుస్తుకోకుండా శాసన మండలి చైర్మన్, కొయ్య…

భారత్ కు రష్యా అండ.. లాభాలలో దూసుకొని వెళ్లిన స్టాక్ మార్కెట్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ దేశాలలో యుద్ధం నేపథ్యంలో గత మూడు రోజులుగా భారీ స్థాయి నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు నేడు, గురువారం కోలుకున్నాయి.…

ఏపీలో 10 వ తరగతి విద్యార్థులకు ‘రాను – పోను’ ఉచిత బస్సు ప్రయాణం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ప్రభుత్వం టెన్త్ పరీక్షల కారణంగా కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల వేళ వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం…

పాలు కల్తీ, బాణాసంచా దుర్ఘటనలలో పెరిగిన మృతుల సంఖ్యా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన విషాద ఘటనలలో తాజగా మృతుల సంఖ్యా మరింత పెరిగింది. వేట్లపాలెం బాణసంచా తయారీ…

యుద్ధం ఆగకపోతే.. సామాన్యుల పరిస్థితి.. పశ్చిమ గోదావరి అలర్ట్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ ఫై అమెరికా, ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధం ఇలానే మరో 2వారలు కొనసాగితే మన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం…

ఇరాన్ మిస్సైల్స్.. క్లస్టర్ బాంబులతో ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలఫై..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ట్రంప్ దూకుడు నిర్ణయాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం నేడు, గురువారం ఆరవ రోజుకు…

కేరళంలో ‘కమలం’ వికసించడం ఖాయం: కేంద్రమంత్రి, వర్మ

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాబోయే కేరళం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ…

శ్రీమావుళ్లమ్మ వారికీ 1,10,116/- కానుక

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని నేడు, బుధవారం దర్శించుకున్న భక్తులు ఉండి మండలం కలిగొట్ల కి చెందిన గాదిరాజు…

లడ్డు నెయ్యిపై దద్దరిల్లిన మండలి.. చైర్మెన్ కు క్షమాపణ చెప్పిన మంత్రి అచ్చేమ్..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ శాసనమండలిలో నేడు, బుధవారం వైసీపీ ఎమ్మెల్సీ లు చాల రోజులుగా డిమాండ్ చేస్తున్న తిరుమల లడ్డు నెయ్యి ఫై…

అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరిక.. ఇరాన్ కోసం యుద్ధంలోకి వస్తా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియాలో గత 5 రోజులుగా యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.ఇరాన్- అమెరికా,ఇజ్రాయెల్ మధ్య మొదలైన పోరు..నేడు బుధవారం ఐదో రోజు భీకరంగా మారింది.ఒకవైపు…