Author: sigmatelugu@gmail.com

పిఠాపురంలో ‘రోజుకు 300 లారీల’ ఇసుక మాఫియా.. వర్మ ఆగ్రహం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ నేడు, శనివారం…

ఏపీలో కార్మికులుకు భారీ షాక్.. రోజుకు 10 గంటలు పని..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో బిజినెస్, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత పెండచం కోసం…

విశాఖ ఉక్కు లో కార్మికుల తొలగింపు వాస్తవమే.. ఎంపీ భారత్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ లో కూటమి ప్రభుత్వం తమను మోసం చేస్తుందని, చాప క్రింద నీరులా ఉక్కు పరిశ్రమను ప్రవేటీ కరణ చేస్తుందని అందుకే…

ఏపీలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఇంటర్మీడియన్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు నేటి శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ విద్యామండలి…

ట్రంప్ ను ‘ఢీ’ కొడుతున్న ఎలాన్ మాస్క్ .. భారత్, రష్యా ట్విస్ట్ లు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అధ్యక్షడు ట్రంప్ పదవి నుండి దిగిపొమ్మని ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టాలని ఆయన మిత్రుడు ప్రపంచ కోటీశ్వరుడు, అంతరిక్ష శాస్త్రవేత్త…

ప.గో.జిల్లా కాలువలు, డ్రైన్స్ పనులు పూర్తీ చెయ్యండి..కలెక్టర్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే నీరు ఎండగట్టిన పంటకాలువలులలో మరల గోదావరి నది నీరు వదిలే సమయం దగ్గర పడుతుంది. దీనితో…

త్యాగబుద్ధి, కలిగి ఉన్నవారే దైవకృపకు పాత్రులు.. బక్రీద్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా ముస్లీమ్ సోదరులు బక్రీద్ (Bakrid) పర్వదినం ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి…

“యోగా ఆంధ్ర 2025” లో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే యోగాపై ప్రజలకు అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “యోగా ఆంధ్ర 2025” లో…

ముద్రగడ పద్మనాభం క్యాన్సర్‌తో బాధపడుతున్నారా?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎవరు అవున్నన్నా కాదన్నా? దశాబ్దాలుగా కాపుల హక్కుల సాధన కోసం పార్టీలు ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించిన ‘ముద్రగడ పద్మనాభం’ ఒక…

ఇదేమీ వాతావరణం బాబోయ్.. వర్షాలు లేవు ఉక్కబోత బోనస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలలో భానుడి ప్రతాపం ప్రజలను అల్లాడిస్తోంది. మండు వేసవి ఉండే మే మాసంలో భారీ వర్షాలు, నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన…