Author: sigmatelugu@gmail.com

జపాన్‌ ప్రజలు భూకంపాల నుండి త్వరగా కోలుకోవాలి.. జూ. NTR

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొత్త ఏడాది ప్రారంభం రోజున నిన్న సోమవారం జపాన్ లో సంభవించిన వరుసగా దాదాపు 21 సార్లు భూమి కంపించడంతో..తీవ్రత స్కేల్…

కొత్త ఏడాది మొదటి రోజు.. ఎంపీ రఘురామా, కుమారుడు భీమవరం ఆగమనం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క మరో 3 నెలలు లో ఏపీ అసెంబ్లీ తో పాటు లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇటు…

వరల్డ్ హ్యుమన్ రైట్స్ , ఏపీ చైర్మన్ గా భీమవరానికి చెందిన…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరానికి చెందిన పర్రిపాటి బిబిఎస్ఎన్ గుప్త (పర్రిపాటి శ్రీను ) తాజాగా నేడు, సోమవారం వరల్డ్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ భూవివాదాలు,…

అంతరిక్ష రహస్యాలు కోసం..పీఎస్ఎల్వీ సీ-58 దూసుకుపోయింది .. ఇస్రో’ ఘన విజయం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, నూతన సంవత్సరం భారత్ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో మరో ఘనత సాధించారు. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్లో సీ58 వాహకనౌక ద్వా రా…

గోదావరి జిల్లాల వాసుల కోసం.. అమృత్‌ ఎక్స్‌ప్రెస్‌ రాకపోకలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని మోడీ నూతనంగా ప్రవేశపెట్టిన అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ జనవరి 7 నుంచి రాకపోకలు ప్రారంభించనుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆంధ్రప్రదేశ్‌…

“l 💗 TANUKU” భారీ ముఖ ద్వారం ప్రారంభించిన మంత్రి కారుమూరి..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి అదనపు ఆకర్షణగా నూతన సంవత్సరం సందర్భంగా “l 💗 TANUKU” అని భారీ స్థాయిలో…

భీమవరంలో 2024.. నేతల ఇంటా కోలాహలం .. జనసేన’ కార్యాలయంలో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో నూతన ఏడాది ప్రారంభ సందర్భముగా నేడు, సోమవారం ఉదయం నుండి అన్ని ప్రముఖ దేవాలయాలలో ఈ…

భీమవరంలో నూతన ఏడాది ఆహ్వాన వేడుకలు గతానికి భిన్నంగా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో గత ఆదివారం రాత్రి 2023 ఏడాది కి వీడ్కోలు పలుకుతూ 2024నూతన సంవత్సర వేడుకలు బాణాసంచా కాల్పులతో కోలాహలంగా…

ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కార్యాలయంలో 2024 అంతులేని’ కోలాహలం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ విఫ్, భీమవరం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కార్యాలయం వద్ద నేటి, ఉదయం 7గంటల నుండి ప్రజలు, ప్రభుత్వ…

విజయవాడలో శాసనమండలి చైర్మెన్ కు వేద ఆశీర్వచనం.. భీమవరంలో..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నూతన సంవత్సరం సందర్భంగా శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు నేడు, సోమవారం ఉదయం ముందుగా సీఎం జగన్ కార్యాలయం చేరుకొని…