Author: sigmatelugu@gmail.com

శ్రీ మావుళ్ళమ్మవారికి 8గ్రా. బంగారం, 10వేల నగదు కానుకగా

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని శుక్రవారం నేపథ్యంలో విశేషంగా భక్తులు దర్శించుకోవడం జరిగింది. రాజమండ్రి వాస్తవ్యులు స్వర్గీయ తమ్మన కృష్ణారావు గారి…

ఈడీ, సీబీఐ తప్పుడు కేసులు పెడుతోందని, సుప్రీం కోర్ట్ కు వెళ్లిన 14 రాజకీయపార్టీలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఏప్రిల్ 5న విచారణ జరపనుంది. ప్రతిపక్ష…

YCP ఎమ్మెల్సీ గా ‘జయమంగళ’ విజయం..గోదావరి జిల్లాలలో మత్యకారుల సంబరాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లా ఇటీవల కాలంలో టీడీపీ నుండి వైసీపీ లో చేరిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే, జయమంగళ వెంకట రమణ అనూహ్య…

వైసీపీ కి ఝలక్ ఇచ్చిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు? శాసనసభ కు రాలేదేమి?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శాసనసభలో ఆ ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు నేడు, శుక్రవారం కనిపించలేదు. టీడీపీ అభ్యర్థి గెలుపుకోసం, వైసీపీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి…

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో 6 గురు వైసీపీ అభ్యర్థులు గెలుపు.. టీడీపీ ఒకటి గెలచి షాక్..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో 7గురు ఎమ్మెల్సీ సీట్లకోసం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లో మొత్తం 175మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనడం…

శ్రీ మావుళ్ళమ్మవారి నిత్యా అన్నసమారాధన ట్రస్ట్ కు 1లక్ష 116 రూ. కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నేడు, గురువారం దర్శించుకున్న స్థానిక భక్తులు శ్రీ పి టి శ్రీనివాస అయ్యర్ ఒక లక్ష…

నర్సాపురం లో వసిష్ఠ గోదావరిపై వంతెనకు కేంద్రం రూ.580.42 కోట్లు మంజూరు

సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: కేంద్ర ప్రభుత్వం తాజగా ఇచ్చిన ఆదేశాలతో గోదావరి జిల్లా ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నా … నరసాపురంలో వశిష్ఠ గోదావరిపై వంతెన నిర్మాణానికి…

పోలవరంతో గోదావరి డెల్టాకు నీరు అందిస్తున్నాము. చంద్రబాబు, దత్తపుత్రులకు అర్హత లేదు.. సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: నేడు, గురువారం అసెంబ్లీ లో పోలవరం ప్రాజెక్టు ఫై జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పోలవరం అంటే వైఎ‍స్సార్.. వైఎస్సా…

పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యంపై కేంద్రం కీలక ప్రకటన..

సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆసియా ఖండంలోనే ప్రతిష్టాకర ప్రాజెక్టుగా పేరొందిన పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం కీలక ప్రకటన చేసింది.…

భగత్ సింగ్ , అల్లూరి ఆశయాలను బీజేపీ ప్రభుత్వం తుంగలోకి.. భీమవరంలోCPM

సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: నేడు,గురువారం స్వతంత్ర సమర యోధులు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ల వర్ధంతి సందర్బంగా కామ్రేడ్ సోదరులు భీమవరం…