Author: sigmatelugu@gmail.com

‘దళితులపై వైఎస్సార్ దాడుల కానుక పథకం’ అమలు చేస్తున్నారు…అచ్చెన్నాయుడు ఆగ్రహం

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాడిపత్రిలో ఇటీవల వరుసగా టీడీపీ కౌన్సిలర్లు ఫై జరుగుతున్నా…

శ్రీ బాల త్రిపుర సుందరిదేవి అవతారంలో శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు దసరా వేడుకలలో భాగంగా నేడు, మంగళవారం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి మనోహర అవతారంలో…

బాలకృష్ణ ను ఆ 2 కేసుల నుండి YS రక్షించక పొతే.. జగన్ నాకు 10 లక్షలు ఇవ్వకపోతే.. లక్ష్మి పార్వతి సంచలన వ్యాఖ్యలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక శాటిలైట్ ఛానెల్ డెబిట్ లో ఏపీ ప్రభుత్వ తెలుగు బాషా సంఘం చైర్మెన్, స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి…

బ్రహ్మస్త్ర క్రేజ్ ను క్యాష్ చేసుకొంటున్న నాగార్జున.. హిందీలో కూడా ‘ఘోస్ట్‌’ రిలీజ్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా లో కూడా దేశవ్యాప్తంగా తెలుగువారి పాన్‌ ఇండియా హవా ఏ మాత్రం తగ్గలేదు. హిందీలో డైరెక్టుగా 10 కి పైగా…

ఉగ్రవాద ప్రేరిత..PFI నేతల అరెస్టుల పరంపర.. ఒక్క కర్ణాటకలోనే నేడు 45 మంది అరెస్ట్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఉగ్రవాదానికి కొమ్ము కాస్తూ, దేశంలో పలు చోట్ల మారణకాండ తో అలజడి సృష్టించడానికి కుట్ర పన్నుతున్నారన్న అభియోగంపై పీఎఫ్ఐ సంస్థ…

భీమవరం గునుపూడి గ్రామ దేవతను దర్శించుకున్న రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని గునుపూడి ప్రాంత గ్రామ దేవత శ్రీఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ వార్ల దేవస్థానాన్ని నేడు, సోమవారం శాసనమండలి చైర్మన్‌ కొయ్యే…

భీమవరం హౌసింగ్ బోర్డ్.. శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామికీ రూ. 50వేల కానుక..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 3వ పట్టణం లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవి…

దసరా పండుగ రోజులు.. రేషన్లో పంచదార, కందిపప్పుతో రేషన్ డీలర్స్ తిప్పలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా పండుగ రోజులు కావడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కార్డు ఉన్నవారి అందరికి అందరికీ పంచదార, కందిపప్పు ఇవ్వాలని…

భీమవరం మండలంలో డ్రైనేజీ ప్రక్షాళన పనులకు ఎమ్మెల్యే, గ్రంధి శ్రీనివాస్ శంకుస్థాపన..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ : ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం మండలంలో రూ 35 లక్షల వ్యయంతో చేపడుతున్న మందచేడు మీడియం డ్రైన్ల ప్రక్షాళన పనులకు…

5 నిమిషాలలో పాదయాత్ర ఆపగలం..మంత్రి బొత్య .. ఇది కోర్ట్ ధిక్కరమే.. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ : మంత్రి బొత్స సత్యనారాయణ తాజగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి…