Category: NEWS

రూ.1,400 కోట్లతో, ప.గో.జిల్లా,రక్షిత నీటి ప్రాజెక్టుతో ఉపయోగాలు ఎన్నో..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నరసాపురంలో సీఎం జగన్ రూ.1,400 కోట్లతో పశ్చిమ గోదావరి జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసారు. 30 నెలల…

నరసాపురంలో కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన హైలైట్స్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కు సీఎం జగన్, నేటి సోమవారం ఉదయం 11గంటల 10 నిమిషాలకు చేరుకొన్నారు. అక్కడ స్థానిక…

భీమవరం పంచా రామంలో శివోహం.. టిక్కెట్ల ఆదాయం..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం గునుపూడి నందు వేంచేసి యున్న పంచారామా క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వారి దేవస్థానం నందు కార్తీకమాసం ఆఖరి…

వడ్డిగూడెం ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, ఆదివారం ఉదయం వీరవాసరం మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన 12 మంది పొట్ట కూటి…

భీమవరంలో B C కులాల కార్తీక వన సమారాధన హైలైట్స్

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: జాతీయ B C సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోఈరోజు మధ్యాహ్నం భీమవరం మార్కెట్ యార్డ్ గ్రౌండ్లో జరిగిన కార్తీక వన సమరాధన కార్యక్రమానికి,…

చంద్రబాబుకు కేశినేని నానికి రగడ..పార్టీలో ఉండేవాళ్లు ఉండండి. వెళ్లిపోయేవాళ్లు పోండి’..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఎన్టీఆర్ జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహణకు ముందు చంద్రబాబు జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఎంపీ కేశినేని నాని, గద్దె…

నర్సాపురం YNM కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మెగాస్టార్ కాకముందు చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో నివాసం ఉంటూ నర్సాపురంలో వైఎన్ఎం కళాశాలలో చదువుకున్న విషయం అందరికి…

నూజివీడు ట్రిపుల్ ఐటీల చరిత్రలో తొలిసారి .. ఇంకా119 సీట్లు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ట్రిపుల్ ఐటీల చరిత్రలో తొలిసారిగా ఏలూరు జిల్లా నూజివీడు లో (ఆర్జీయూకేటీ) ట్రిపుల్ఐటీల్లో… ఈ ఏడాది నవంబరు వచ్చిన, 3 కౌన్సెలింగులు…

నర్సీపట్నం, జ్యూవెల్లర్స్‌ షాప్ అగ్నిప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్:  నర్సీపట్నం కృష్ణబజార్‌ సెంటర్‌లో నేడు, ఆదివారం తెల్లవారుజామున స్థానిక అంబికా జ్యూవెల్లర్స్‌లో భవనంలో షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి.ఈ అగ్ని…

భీమవరం, విష్ణు ఇంజనీరింగ్ విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా .. విష్ణు రాజు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాకర ఇంజనీరింగ్ కాలేజీలలో ఒకటైన భీమవరంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల, శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్…