Category: NEWS

ఐటీ రిటర్ను వెరిఫై కానివాళ్ల కోసం శుభవార్త

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఐటీ రిటర్ను వెరిఫై ప్రాసెస్‌ పూర్తి కానివాళ్ల కోసం నేడు, శనివారం శుభవార్త చెప్పింది ఆదాయ శాఖ. ఆన్‌లైన్‌లో ఐటీ…

విజయవాడలో ఆప్కో ఫ్యాషన్‌ షో అదుర్స్ ..

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: నిజానికి ఎన్ని అధునాతన టెకనాలజి తో ఆధునిక వస్త్రాలు, దుస్తులు వైరైటీ డీజైన్లలో వస్తున్నా.. మనిషి కి ఏ కాలంలోనైనా…

సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు కాదు..మోహన్‌ బాబు మండిపాటు

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు సినీ పరిశ్రమలో పెద్దలుగా చెలామణి అవుతున్నారని ఆరోపిస్తూ.. తాను చేతకానివాడిని కాదని, ఇక చూస్తూ ఊరుకోనని సినిమా ఇండస్ట్రీ…

రైతుభరోసా మూడోవిడత పెట్టుబడి సాయం జమా చేసిన సీఎం జగన్

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, సోమవారం ఉదయం వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద మూడోవిడత పెట్టుబడి సాయం జమా చేసింది. మొత్తం 50,58,489 మందికి…

పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి నాటికి జనసేన పార్టీ కమిటీ

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ను బలోపేతం చెయ్యడానికి క్షేత్ర స్థాయి నుండి పార్టీని సమర్థులతో బలోపేతం చెయ్యవలసి ఉందని, అందుకే…

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి.. కృష్ణకు మహా సన్మానం

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఆదివారం ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీలో…

ఇద్దరి మధ్య పంచాయితీలు చెయ్యలేను.. సినీ పెద్దగా ఉండను.. చిరంజీవి

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: హైదరాబాద్ లో యోధ లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల వారికి లైఫ్ హెల్త్ కార్డులను…

వృద్దుల కు పెన్షన్‌ ఇకపై నెలకు 2500 రూ.పంపిణి ప్రారంభించిన సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వృద్దుల కు పెన్షన్‌ కానుక ఇకపై నెలకు 2500 రూపాయల చప్పున పెంపును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…

తనపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలు ఫై స్వాందించిన MP రఘురామకృష్ణరాజు

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు కోట్లాది రూపాయలు రుణాలు బకాయిల కేసులో నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు ఫై సీబీఐ న్యాయస్థానంలో చార్జిషీట్‌ దాఖలు…

కాకినాడటౌన్‌ నుండి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ కు 14ప్రత్యేక రైళ్లు

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కాకినాడటౌన్‌ నుండి సంక్రాంతి సందర్భంగా విజయవాడ మీదుగా కాకినాడటౌన్‌–లింగంపల్లి మధ్య 14ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. రైలు నంబర్‌ 07275…