Category: NEWS

ప్రాణాలతో తిరిగి రాగలిగా.. పంజాబ్ సీఎంకి కృతజ్ఞతలు..ప్రధాని మోదీ అసహనం

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: పంజాబ్ లో ప్రధాని మోడీ కి భంగపాటు ఎదురయింది, నేడు, బుధవారం రోడ్డు ఫై పంజాబ్‌లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై…

స్వర్గీయ గ్రంధి వెంకటేశ్వర రావు అంతిమ యాత్రకు తరలివచ్చిన భీమవరం ప్రజలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేటి బుధవారం ఉదయం 8. గంటలకు భీమవరం మాజీ మునిసిపల్ చైర్మెన్ గ్రంధి వెంకటేశ్వర రావు అంతిమ యాత్ర ఆయన నివాస…

ముత్తూట్‌ వెహికిల్‌ ఫైనాన్స్‌ కు రిజర్వ్‌ బ్యాంక్‌ షాక్

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశంలో ప్రముఖ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భారీ ఝలక్ ఇచ్చింది. వాహనాల వెహికిల్స్‌…

భీమవరంలో రేపు, బుధవారం కూరగాయలు , పండ్లు అమ్మకాలు లేవు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరంలో నేడు, మంగళవారం మాజీ మునిసిపల్ చైర్మెన్ గ్రంధి వెంకటేశ్వర రావు మృతి చెందిన నేపథ్యంలో పట్టణ వ్యాప్తంగా పలు వ్యాపార…

నా వైసిపి పార్టీని ప్రేమిస్తున్నా.. రాజినామా చేస్తానని అనలేదు.. ఎంపీ రఘురామా

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల మీడియాలో సంక్రాంత్రి పర్వదినాలకు కి ఎంపీ భీమవరం లో తన కార్యాలయానికి వస్తారని, వైసీపీకి, తన ఎంపీ పదవికి రాజీనామా…

నా తండ్రి ప్రతిష్ట దెబ్బ తీస్తున్నారు.. ఏలూరులో సోము వీర్రాజు కుమార్తె…

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు ఫై ఫోర్జరీ కేసు ఇటీవల సంచలనంగా మారింది. వివరాలలోకి వెళ్ళితే సోము.. అల్లుడు…

భీమవరం పెద్దాయన గ్రంధి వెంకటేశ్వర రావు ఇకలేరు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: వైసిపి రాష్ట్ర సీనియర్ నాయకులు, రాజకీయాలలో అపర చాణుక్యుడుగా పేరొందిన భీమవరం మున్సిపల్ మాజీ చైర్మన్ గ్రంధి వెంకటేశ్వరరావు(82) నేడు, మంగళవారం…

కేంద్రమంత్రి గడ్కరీతో సీఎం జగన్ భేటీలో..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ నేడు, మంగళవారం ఉదయం కేంద్రమంత్రి గడ్కరీతో గంటకు పైగా భేటీ అయ్యారు. . సుమారు…

స్వాత్మనంద స్వామి ఆశీస్సులు తీసుకొన్న శాసనమండలి చైర్మన్

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు రాష్ట్రాల చెందిన సీఎంలు సైతం గురుతుల్యులు గా భావించే స్వామి స్వరూపానంద, విశాఖ శారద పీఠానికి చెందిన వారసుడు…

ప్రధాని మోడీతో సీఎం జగన్ గంటకు పైగా చర్చ.. ప్రత్యేక హోదా ఇవ్వలసిందే..

సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఢిల్లీలో నేటి శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గంటకు పైగా జరిగిన సుదీర్ఘ…