Category: News

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉత్తమ సేవకులకు ప్రశంస పత్రాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 76 వ గణతంత్ర దినోత్సవ సందర్బంగా భీమవరంలోని పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి కార్యలయములో జిల్లా వైద్య…

విష్ణు స్కూల్ చిన్నారులు.. స్వతంత్ర యోధుల లఘు నాటికలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు డాక్టర్ బి.వి.రాజు ఫౌండేషన్, విష్ణు స్కూల్ ఆవరణలో నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత…

సుప్రీం కోర్టు లో మాజీ సీఎం జగన్ కు భారీ ఉపశమనం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఫై పెట్టిన సిబిఐ కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు…

శ్రీ మావుళ్ళమ్మవారికి 10 గ్రాముల బంగారం కానుకగా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి వార్షికోత్సవాలు నేపథ్యంలో నేడు, ఆదివారం సంక్రాంతి కి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ శ్రీ అమ్మవారి…

శ్రీ మావుళ్ళమ్మని దర్శించుకున్న 30వేల భక్తులు.. ఐశ్వర్య రాజేష్ కూడా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు, ఆదివారం కూడా కావడంతో ఉదయం నుండి రాత్రి వరకు వేలాది…

భీమవరం మునిసిపల్ కార్యాలయంలో రిపబ్లిక్ వేడుకలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘం భవన ఆవరణలో నేడు, ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో నేడు, ఆదివారం ఎమ్మెల్యే పులపర్తి…

మా బాలయ్యకు ‘పద్మ భూషణ’ సత్కారం.. రఘురామా హర్షం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నందమూరి బాలకృష్ణ కు కేంద్ర ప్రభుత్వ ‘పద్మ భూషణ‘ సత్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు దశాబ్దాలుగా అత్యంత సన్నిహితుడు మిత్రుడు, ఉండి…

భీమవరంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం భీమవరంలో తన కార్యాలయంలో రిపబ్లిక్ వేడుకలు జరుపుకున్న తదుపరి ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం ఆనంద పంక్షన్ హాల్లో ఏర్పాటు…

నందమూరి బాలకృష్ణ కు ‘పద్మ భూషణ్’ అవార్డు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రిపబ్లిక్‌ డే సందర్భంగా 2025 పద్మశ్రీ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ నుంచి సినీ నటుడు నందమూరి…

విజయవాడలో గణతంత్ర దినోత్సవం విశేషాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ 76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు, ఆదివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్…