Category: News

పుష్ప 2 లో ‘జగపతి’ పాత్ర ఇండియా రేంజ్ లో అదిరేలా సుకుమార్ డిజైన్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు లో సుకుమార్ రూపొందించిన ‘ పుష్ప’ పాన్ ఇండియా సినిమాగా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.. , తగ్గేదేలే…

శుభవార్త..కేవలం 15 ఏళ్ళ వయస్సుకే కేంద్ర ప్రభుత్వ కొలువులు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇష్టం లేనివారు అరుదుగా ఉంటారు. కానీ అభ్యర్థి సగటు వయసు కనీసం 25 నుండి 30…

నారాయణపురం వంతెనకి రూ.8.50 కోట్లు మంజూరు.. పశ్చిమ వాసులు హర్షం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చి మ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి, గణపవరం, ద్వారకా తిరుమల జంగారెడ్డిగూడెం నుండి రోజు వేలాది వాహనాలు ఇరువైపులా రాకపోకలు…

నర్మదా నది తీరంలో డైనోసార్స్ చెందిన 256 గుడ్లు..అపూర్వము

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భూమి ఫై గతంలో 45 అడుగుల ఎత్తువరకు భారీ ఆకారాలలో తిరుగాడిన రాక్షసి బల్లులు( డైనోసార్స్) విషయాలు అంటే ఇప్పటి తరానికి…

భీమవరం ‘రాయల్ క్రాఫ్ట్ బజారు’ రేపు ఆదివారం ఒక్క రోజు మాత్రమే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ప్రజలకు గత దశాబ్ద కాలంగా ఎంతో ఇష్టమైన, నమ్మకం కలిగిన ‘రాయల్ క్రాఫ్ట్ బజార్’ మరోసారి కొత్త ఏడాది,…

AP కి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం మరో 2 నెలల్లో ప్రారంభం.. ఐటీ మంత్రి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం మరో 2 నెలల్లో ప్రారంభం అవుతుందని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేడు,…

శ్రీ మావుళ్ళమ్మవారికి 8గ్రా. బంగారు కానుక..ఉత్సవాలలో కార్యక్రమాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి నేడు, శనివారం స్థానిక భక్తులు కోలా నాగ రమేష్ స్నేహ దంపతులు 8…

జిల్లాలో విద్యుత్‌ సబ్సిడీకి 13,850 ఆక్వా రైతులు అర్హులు .. జేసీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్‌ సబ్సిడీ అర్హులైన చేపలు, రొయ్యలు పండిస్తున్న ఆక్వా రైతులు 13,850 మంది…

పొత్తులు.. నియోజక వర్గాల కేటాయింపు ఫై పవన్ కళ్యాణ్ నిర్ణయం శిరోధార్యం.. నాగబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో 2024 ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ జనసేనకు 30 నియోజకవర్గాలు కేటాయిస్తూ పొత్తు కుదిరిందని, ఇప్పటికే జనసేన కు కేటయించిన…

ఏప్రిల్ 3 నుంచి 18 వరకు 10th పబ్లిక్ పరీక్షలు..మే మొదటి వారంలో ఫలితాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఏప్రిల్ 3 నుం చి 18 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 6లక్షల…