Category: News

చంద్రబాబు.. సిక్కో సైకో అంటూ ‘వర్మ’ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంగ్ రిలీజ్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ సినిమా గతిని , సినిమా తీసే రీతిని మార్చిన వివాదాస్వాద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో ఆంధ్ర…

విశాఖ స్టీల్ ప్లాంట్ ఫై హడావిడి చేసి వెనకడుగు వేసిన తెలంగాణ సీఎం కెసిఆర్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఈవోఐ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) బిడ్జింగ్‌ గడువు ముగిసింది. గత నెల 27న విడుదలైన ఈవోఐ ఈ…

కేంద్ర నిధులు రూ.47.5కోట్లతో రహదారులకు శంకుస్థాపన చేసిన ఉండి ఎమ్మెల్యే .. కొల్లేరు నుండి భీమవరం వైపు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సరిహద్దులోని ఉండి నియోజకవర్గ పరిధిలో కేంద్ర ప్రభుత్వ (సీఆర్‌ ఎఫ్‌) నిధులు రూ.47.5కోట్లతో నేడు, గురువారం పెదకాపవరంలో రహదారులకు తెలుగుదేశం…

టెక్నాలజీ తెలిసిన యువతే ఎక్కువ సైబర్‌ మోసాలకు గురవుతున్నారన్నారు.. జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ హితవు పలికారు. ఇటీవల…

జగన్ వాలంటీర్ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చాడు.. నేను వస్తే ఐటి ఉద్యోగాలు .. చంద్రబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గిద్దలూరులో జరిగిన టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వాలంటీర్ ఉద్యోగం…

తెలంగాణ ‘ఎంసెట్’ లో ఇక నుంచి ఇంటర్ మార్కులకు వెయిటేజీ శాశ్వతంగా రద్దు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ఎంసెట్లో ఈ ఏడాది నుంచి ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ తాజా ఉత్తర్వులు…

భీమవరం మండలంలో అంగన్ వాడీ సెంటర్ల ను తనిఖీ చేసిన మంత్రి ఉషశ్రీచరణ్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం విస్సాకోడేరు ప్రాజెక్టు పరిధిలోని యనమదుర్రు,దెయ్యాలతిప్ప,కోమటితిప్ప అంగన్ వాడీ సెంటర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు…

భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మవారిని, పంచారామము దర్శించుకున్న మంత్రి.. .

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీమతి ఉష శ్రీ చరణ్ దర్శించుకున్నారు వీరికి ఆలయ ప్రధానర్చుకులు మద్దిరాల…

ఆచంట లో గోదావరి నది ఊబిలో మునిగిపోయిన ఇద్దరు విద్యార్థులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: :పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తయిన ఆనందంలో సరదాగా స్నానానికి వెళ్లిన 5గురు విద్యార్థులలో ఇద్దరిని గోదావరి లో ఉన్న ఊబి…

వైజాగ్ నుంచి వారణాసి (కాశీ )కి ప్రత్యేక రైలు ప్రారంభం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైజాగ్ నుంచి వారణాసి (కాశీ )కి ప్రత్యేక రైలు ను నేడు, బుధవారం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖ స్టేషన్లో…