Category: News

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఏప్రిల్..

సిగ్మాతెలుగు డాట్, న్యూస్: తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్ 8వ తేదీన పట్టాలు ఎక్కనుంది అని భావిస్తున్నారు. సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య ఈ రైలు…

మోడీ కళ్ళలో భయం చూసాను.. నన్ను జైలులో పెట్టిన.. అదానిని వదలను.. రాహుల్

సిగ్మాతెలుగు డాట్, న్యూస్: రాహుల్ గాంధీ కి సూరత్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత కొద్ది గంటలకే ప్రజా ప్రాతినిధ్య చట్టం…

ఈ 30న వస్తున్నా ‘దసరా’ కు సెన్సార్ కత్తెర పదును.. 36 కట్స్‌ ?

సిగ్మాతెలుగు డాట్, న్యూస్: గత కొన్ని ఏళ్లుగా సరైన హిట్ లేక వెనుకబడిన నేచురల్ స్టార్ నాని హీరోగా , కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న మాసియస్ట్…

తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు,తోట.. పై భీమవరంలో పార్టీ క్యాడర్ తిరుగుబాటు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లోజిల్లా కేంద్రం భీమవరం లో తెలుగుదేశం రాజకీయాలు రచ్చ రచ్చగా మారాయి. ఇటీవల ఆ పార్టీ పట్టణాధ్యక్ష…

ఆ నలుగురు చంద్రబాబుకు రూ.15 కోట్ల చప్పున అమ్ముడుపోయారు.. సజ్జల

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో 6 స్థానాలు గెలచినప్పటికీ ,టీడీపీ కూడా ఒక్క స్థానం గెలవడానికి సహకరించిన నలుగురు…

పెను సంచలనం.. రాహుల్ గాంధీ ‘ఎంపీ’ పదవిపై అనర్హత వేటు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ యువరాజు గా పేరొందిన రాహుల్ గాంధీ ఎంపీ పదవి ఫై కేంద్ర ప్రభుత్వం తాజగా వేటువేసింది. ఇటీవల.. మోదీ…

భీమవరం మాస్టర్ ప్లాన్ అయినవారికి అనుకూలంగా మార్చారు…. జనసేన’ చినబాబు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల విడుదల చేసిన భీమవరం మాస్టర్ ప్లాన్ పై మునిసిపల్ కమిషనర్ శివరామ కృష్ణ ను కలసి పలు అభ్యంతరాలు తెలియజేసారు…

శ్రీ మావుళ్ళమ్మవారికి 8గ్రా. బంగారం, 10వేల నగదు కానుకగా

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని శుక్రవారం నేపథ్యంలో విశేషంగా భక్తులు దర్శించుకోవడం జరిగింది. రాజమండ్రి వాస్తవ్యులు స్వర్గీయ తమ్మన కృష్ణారావు గారి…

ఈడీ, సీబీఐ తప్పుడు కేసులు పెడుతోందని, సుప్రీం కోర్ట్ కు వెళ్లిన 14 రాజకీయపార్టీలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఏప్రిల్ 5న విచారణ జరపనుంది. ప్రతిపక్ష…

YCP ఎమ్మెల్సీ గా ‘జయమంగళ’ విజయం..గోదావరి జిల్లాలలో మత్యకారుల సంబరాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లా ఇటీవల కాలంలో టీడీపీ నుండి వైసీపీ లో చేరిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే, జయమంగళ వెంకట రమణ అనూహ్య…