వైద్య సేవలలో.. ప్రపంచాన్ని AI శాసిస్తుంది.. సీఎం చంద్రబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు సమావేశంలో మాట్లాడుతూ.. 2000 ఏడాదిలో కిమ్స్ తొలి ఆసుపత్రిని…

కేరళలో పవన్ .. 4 రోజులలో 11 దేవాలయాల యాత్ర

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వైరల్ జ్వరాలతో బాధపడి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ నేటి బుధవారం నుండి…

లోకనాయకుడు కమల్ హాసన్‌ను రాజ్యసభకు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాట మక్కల్ నిది మయ్యమ్ (ఎమ్ఎన్‌ఎమ్) పార్టీ అధినేత, సినీ లోకనాయకుడు కమల్ హాసన్‌ను అధికార డీఏంకే పార్టీ రాజ్యసభకు పంపనుందని…

కోళ్ల పారమ్స్ మూసివేత.. చికెన్ వద్దు.. భీమవరం పంట కాల్వలలో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వరుసగా పౌల్ట్రీ లలో లక్షలాదిగా కోళ్లు చనిపోవడానికి బర్ద్ ఫ్లూ గా వైద్యులు గుర్తించడంతో పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు…

శ్రీవిజయలక్ష్మి గా శ్రీమావుళ్ళమ్మవారు.. 15 గ్రా. బంగారం కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు విశేషంగా వేలాదిగా హాజరు అవుతున్నారు. నేటి మంగళవారంతో ఆలయ ఆవరణలో…

రైలు క్రింద పడి.. తాడేపల్లి గూడెం దంపతులు ఆత్మహత్య ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, ముదునూరు పాడు గ్రామానికి చెందిన తాడి వెంకట రమణారెడ్డి (60) విమలాదేవి (52) దంపతులు…

స్టాక్ మార్కెట్ నష్టాల పరంపర.. ఈ రోజు 9లక్షల కోట్లు ఢమాల్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో వరుసగా దేశీయ స్టాక్ మార్కె ట్ సూచీలు అధః పాతాళానికి పడిపోతూ మదుపరులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.…

JEE Mains రిజల్ట్ వచ్చేసాయి.. మరల ఏప్రిల్ లో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న జేఈఈ (మెయిన్‌) ఫలితాలు(JEE Main 2025 Results) నేడు, మంగళవారం విడుదల…

గోదావరి జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పూర్తీ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మెల్సీ ఎన్నికలలో కీలక నామినేషన్స్ ఘట్టం ముగిసింది. ఉమ్మ డి తూర్పు– పశ్చిమగోదావరి జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల…

తప్పుడు ప్రచారాలను నమ్మకండి.. సీఎం చంద్రబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అరకు తో సహా గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలో ఎన్ని సార్లు ఎన్నికలు జరిగిన అక్కడ ప్రజలు వైసీపీ కి ఎక్కువ…