భీమవరం TDP ఆధ్వర్యంలో,44 మందికి సీఎం, ఫండ్ చెక్కులు.. తోట
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేసిన…
చివరి అంకంలోకి.. శ్రీ మావుళ్ళమ్మవారి వార్షికోత్సవాలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయ ఆవరణలో నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో, దేవాదాయ శాఖ సహకారంతో 62…
లోక్సభ స్పీకర్, ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం.. 118 ఎంపీలు సంతకాలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా నేడు, మంగళవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ మేరకు స్పీకర్ను పదవి…
విస్సాకోడేరు, శృంగవృక్షంలలో “ప్రాథమిక ఆరోగ్య’ భవనాలకు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ శివారులోని పాలకోడేరు మండలం విస్సాకోడేరు శృంగవృక్షం, పంచాయితీలలో ఒక్కొక్క పంచాయితీలో 36 లక్షల రూపాయల చప్పున వ్యయంతో నిర్మించనున్న…
ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని తగ్గిస్తా ..సీఎం చంద్రబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై విద్యుత్తు చార్జీల భారాన్ని బాగా తగ్గిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. విద్యుత్తు కొనుగోలు భారాన్ని…
హైదరాబాద్ శివారులో భూప్రకంపనలు.. భారీ శబ్దాలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం హైదరాబాద్ నగర శివారులో భూప్రకంపనలు ప్రజలను భయకంపితులను చేసాయి. గాజుల రామారంలో భారీ శబ్దంతో భూప్రకంపనలు వచ్చాయి. మెట్కాన్గూడెం…
1500 కోట్ల బడ్జెట్ తో రామాయణం.. అందరు భారీ స్టార్ లే..
సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయేలా రామాయణం లాంటి ఇతిహాసంను తెలుగు నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో పాన్ ఇండియా సినిమాగా…
లాభాలలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పదం అమలులో వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో నేడు, సోమవారం దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.…
తణుకు లో అయోధ్య రామయ్యకు 17 కేజీల బంగారంతో చేసిన ధనుస్సు..
సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: జై శ్రీరామ్ నినాదాలతో తణుకు పట్టణం మారుమ్రోగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు బీసీ కల్యాణమండపం వద్ద సత్య సాయిబాబా…
డాక్టర్ KSN రాజుకు నివాళులు.. విష్ణురాజును పరామర్శించిన కేంద్ర మంత్రి వర్మ
సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్:హైదరాబాద్/ భీమవరం: తెలుగు రాష్ట్రాలలో పారిశ్రామిక ప్రముఖులు డాక్టర్ కె.ఎస్.ఎన్. రాజు దశదిన కర్మ (దశహం) కార్యక్రమంలో నేడు, సోమవారం కేంద్ర…