షాద్నగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..6 మృత్యులు..విషమంగా ఎందరో..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నేడు, శుక్రవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఒక ఫ్యాక్టరీలో గ్యాస్ ఫర్నేస్ పేలడంతో ఆరుగురు కార్మికులు…
‘కొత్త క్రిమినల్ చట్టాలు నిలుపుదల’ కోసం తణుకు లాయర్లు డిమాండ్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పౌర హక్కుల కు భంగం కలిగించే కొత్త క్రిమినల్ చట్టాలు అమలును నిలుపుదల చేయాలని తణుకు పట్టణానికి చెందిన న్యాయవాదులు కేంద్ర…
తుందుర్రులో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన శాసనమండలి చైర్మన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శుక్రవారం ఉదయం భీమవరం మండలం లోని తుందుర్రు గ్రామానికి వెళ్ళిన రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు…
గత వైసీపీ పాలకులు దారుణమైన తప్పు చేసారు.. డ్వాకా సంఘాలుఫై MLA అంజిబాబు ఆగ్రహం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నేడు, శుక్రవారం అన్ని మునిసిపల్ శాఖల అధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ..…
భీమవరం మునిసిపల్ అధికారులకు ఎమ్మెల్యే అంజిబాబు కీలక ఆదేశాలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాజీ మునిసిపల్ చైర్మెన్ కొటికలపూడి గోవిందరావుతో కలసి నేడు, శుక్రవారం కమిషనర్ ఎం శ్యామల…
ఉమ్మడి పశ్చిమ గోదావరిలో..రేపు శనివారం ‘లోక్ అదాలత్’
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో, ఉన్న కోర్టులలో రేపు శనివారం అనగా ఈనెల 29న జాతీయ లోక్ అదాలత్ను…
మా విజయవార్త ‘రామోజీరావు’ విన్న తరువాతే.. పవన్ కీలక వ్యాఖ్యలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లోని కోనూరులో ఏపీ ప్రభుత్వం నేడు, గురువారం నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రులు, రాజమౌళి,…
భీమవరం మావుళ్ళమ్మ వారికి విశాఖ పట్నం మహిళలు అందించిన సారె ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ట మాసం జాతర మహోత్సవాలలో భాగంగా నేడు, గురువారం అంగరంగ వైభవంగా జాతర మహోత్సవం,…
శ్రీ మావుళ్ళమ్మవారి ‘నగరోత్సవం’ ప్రారంభించిన ఎమ్మెల్యే, అంజిబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ట మాసం జాతర మహోత్సవాలలో భాగంగా నేడు, గురువారం మద్యాహ్నం మేళతాళాలతో బాణాసంచా…
వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్ కో.. తీర్పు రిజర్వ్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేతపై ఏపీ హైకోర్టులో విచారణ నేటి గురువారం ముగిసింది. తదుపరి కోర్ట్ ఉత్తర్యులు…