ముఖ్యమంత్రిగా చంద్రబాబు 16347 పోస్టులతో డీఎస్సీ తొలి సంతకం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారంఆంధ్రప్రదేశ్లోని సచివాలయంలో నేడు, గురువారం నారా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే మొదటి సంతకం…
భీమవరం ఏరియా ఆసుపత్రిలో ‘క్యాన్సర్’ స్క్రీనింగ్ పై 3 రోజుల అవగాహన..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం భీమవరం ఏరియా ఆసుపత్రి నందు క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పించడంలో భాగంగా భీమవరం ఏరియా ఆసుపత్రి,, నరసాపురం…
భీమవరంలో అంజిబాబు, చినబాబు, రఘురామా..లను కలసిన మంత్రి నిమ్మల..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దశాబ్దంగా ప్రజలలో ఒకడిగా మమేకం అయ్యి.. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల…
ఆ 20 శాతం మంది ప్రభుత్వాలను తిరగబెట్టేసారు.. రఘురామా
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు నేడు, గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలలో తన వాస్తవ సమాచారాన్ని ప్రజల వద్దకు…
భీమవరం DNR లో.. K.వేణు గోపాల్ కు ఆంధ్ర విశ్వ విద్యాలయం ‘డాక్టరేట్’
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో ప్రఖ్యాత విద్యాసంస్థ డి ఎన్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం చెందిన డా.…
శ్రీ మావుళ్ళమ్మవారి అస్సిసులు తీసుకున్న కేంద్ర మంత్రి వర్మ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, గురువారం ఉదయం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దర్శించుకున్నారు . వీరికి…
శ్రీ మావుళ్ళమ్మవారికి 5 ఇత్తడి గరగలు సమర్పించిన భక్తులు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జేష్ఠమాస జాతర వేడుకలు పట్టణం లో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ అమ్మవారు గరగల రూపంలో…
వైసీపీ నేతలపై టీడీపీ అరాచాకాలు ఆపించండి.. రాష్ట్రపతికి విజయసాయి పిర్యాదు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారము ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతి మూర్మ్ ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతల బృందం కలిసింది. ఏపీలో…
భీమవరం పురపాలక సంఘ పారిశుద్యంపై రివ్యూ.. జులై 15న టార్గెట్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ కార్యాలయం నందు పురపాలక సంఘ జిల్లా వ్యవసాయ అధికారి వారి ఆధ్వర్యంలో కమీషనర్ ఎమ్. శ్యామల, అసిస్టెంట్…
భీమవరంలో ఖాతాదారుల చిట్ సొమ్ముతో పరారీ అయిన ఉద్యోగి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 2 టౌన్ లో ఉన్న ప్రముఖ చిట్ పండ్ సంస్థ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి ఖాతాదారుల నుంచి వసూలు…