ఆక్వా వ్యాపారిని 2 కోట్ల కోసం బెదిరించిన ముఠా అరెస్ట్..ట్విస్ట్ ఏమిటంటే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:కైకలూరు లో ప్రముఖ ఆక్వా రైతు ఐబీకేవీ ప్రసాదరాజు (వజ్రం రాజు) ను గత నెల రోజులుగా రెండు నంబర్ల నుంచి ‘కామ్రేడ్స్…

భీమవరంలో TTD చైర్మన్, వైవి సుబ్బారెడి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఇటీవల మరణించిన ఉండి మాజీ శాసన సభ్యులు మరియు మాజీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, కీ శే ,పాతపాటి సర్రాజు…

భీమవరం 10వ వార్డులో సురక్ష సభలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేటి శనివారం ఉదయం స్థానిక 10వ వార్డులో జగనన్న సురక్ష సభ జరిగింది. ఈ సభకు కోడె యుగంధర్…

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి 10 గ్రా. బంగారం కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి స్థానిక భక్తులు కే సాయి విశాల్ వర్మ వారు 10 గ్రాముల…

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో 951విద్యార్థులుకు అడ్మిషన్లు పూర్తీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లా నూజివీడు లో ఆర్జేయూకేటీ పరిధిలో గల ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ రెండోరోజు ముగిసింది. మొత్తం నూజివీడు, అరకు…

కొండచరియలు విరిగిపడి 22మంది మృతి, 86మంది గల్లంతు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహారాష్ట్ర లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్థి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా అధికంగా జరుగుతుంది, రాయగడ్ జిల్లా…

ఈ 24న మరో అల్ప పీడనం..భారీ వర్షాలే..వర్షాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో అంత దూకుడు లేనప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి, అటు తెలంగాణాలో కూడా…

భీమవరంలో ఎ.పి.గ్రామ, వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయిస్ డిమాండ్స్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, శుక్రవారం ఎఐటియుసి అధ్వర్యంలో ఎ.పి.గ్రామ, వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతికి వినతి…

ఈ క్యారెక్టర్ లేని వారా ? వాలంటీర్ల ను విమర్శించేది.. సీఎం జగన్ ఆగ్రహం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వాలంటీర్లపై పవన్ కల్యా ణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు సీఎం జగన్ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు, వెంకటగిరిలో నేతన్న…

నేటి నుండి..పశ్చిమ గోదావరి జిల్లాలో ‘ఇంటింటా ఓటర్ల’ జాబితా పరిశీలన

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేటి శుక్రవారం నుండి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి పి ప్రశాంతి ఆదేశాలతో నెల రోజులపాటు ఇంటింటా…