రైతుల భూ వివాదాలు కు చెల్లు.. శాశ్వత భూ హక్కుల పత్రాలను పంపిణి చేసిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో కోవ్వాడ అన్నవరం, వీరవసరం మండలాలను పైలట్ గ్రామాలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ క్రమంలో,స్థానిక ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ కొవ్వాడ…
పశ్చిమగోదావరి జిల్లాలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ’ 45 రోజులు చేస్తాం.. తోట సీతారామలక్ష్మి
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు జిల్లాలో( తణుకు, తాడేపల్లి గూడెంలలో) ప్రజల నుండి…
నిజం చెపుతున్నాను.. ఫెయిల్యూ ర్ రాజకీయ నాయకుడిని.. పవన్ కళ్యాణ్
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గత శనివారం రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రెయివేటు సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన సీఐ విద్యార్థుల…
14 ఏళ్ళు అధికారంలో ఒక్క ప్రాజెక్టు కట్టలేని చంద్రబాబు పోలవరం పూర్తీ చేస్తాడా? బీజేపీ ఎంపీ ఆగ్రహం
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బీజేపీ ఎంపీ జీవీఎల్ నేడు, శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పరిస్థితి బాగోలేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని…
“జయహో బీసీ మహాసభ”కి భీమవరం నుంచి బీసీలు పెద్ద ఎత్తున తరలిరండి..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: డిసెంబర్ 7వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జరగనున్న “జయహో బీసీ…
RRR కు ప్రతిష్ఠాత్మక ‘ది న్యూ యార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ అవార్డు..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగు వారు గర్వించి అల్లూరి సీతారామరాజు, కొమరం బీమ్ పాత్రల ప్రేరణతో దర్శకదీరుడు రాజామౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ…
తాడేపల్లిగూడెంలో చిలక్కొట్టుడు సత్యనారాయణ.. జగన్ మళ్లీ గెలిస్తే మనం పారిపోవలసిందే.. చంద్రబాబు
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా గోదావరి జిల్లాల పర్యటన చివరి రోజున గత శుక్రవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా…
భీమవరంలో నటరాజ్ థియేటర్ ప్రక్కన ‘రాయల్ క్రాఫ్ట్ బజార్’ సందడి ప్రారంభం..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గత దశాబ్ద కాలం పైగా కొత్త ఏడాది పండుగలు వస్తుంటే చాలు గుర్తుకువచ్చేది.. ఎంతో ఇష్టమైన,…
భీమవరంలో..ఈ 5 నుండి శ్రీ దాసాంజనేయ స్వామివారి 42వ వార్షికోత్సవాలు
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక మారుతి సెంటర్ లో 8 దశాబ్దాలకు పైగా మహిమానిత మూర్తిగా పేరొందిన శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో…
పాదయాత్ర చేస్తున్న 4గురు భవానీలపై దూసుకెళ్లిన కారు.. తీవ్ర విషాదం
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా తుని జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడం మండలం పెనసం గ్రామం నుంచి పాదయాత్రగా…