Tag: mlc chirmen moshen

భీమవరం లూథరన్ హైస్కూల్, పూర్వ స్నేహితులతో శాసన మండలి చైర్మెన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో 100 ఏళ్ళ పైగా చరిత్ర ఉన్న బ్రిటిష్ కాలం నాటి లూథరన్ హై స్కూల్ లో ఎందరో ప్రముఖులు…

ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు.. మండలి చైర్మెన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు, శుక్రవారం ఉదయం భీమవరం పెద్ద మసీదు సెంటర్ వద్ద గల అంకాల ఆర్ట్ అకాడమి…

భీమవరం AMC లోనే కలెక్టరేట్.. సీఎం ను కలుస్తా.. MLC చైర్మెన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ స్థల మార్పు ప్రచారంపై నేడు, బుధవారం అఖిల పక్ష పార్టీల నేతలు రాష్ట్ర శాసన మండలి…

భీమవరం నుండి జిల్లా కలెక్టరేట్ తరలిస్తామంటే సహించను.. మండలి చైర్మెన్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని తన కార్యాలయంలో రాష్ట్ర శాసన మండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు నేడు, సోమవారం ఉదయం ఏర్పాటు…

భీమవరంలో BR అంబేద్కర్ కు నివాళ్లు, విగ్రహ ఆవిష్కరణలో మండలి చైర్మెన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ Dr BR అంబేద్కర్ గారి వర్థంతి సందర్భంగా నేడు, శుక్రవారం భీమవరం ప్రధాన అంబెడ్కర్ చౌక్…

వైసీపీ సోషల్ మీడియా వారి అరెస్ట్ ఫై చర్చకు అనుమతించని శాసనమండలి చైర్మెన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర శాసనమం డలిలో నేడు, గురువారం వైసీపీ సబ్యులకు టీడీపీ మంత్రులకు తీవ్ర వాగ్వవాదం జరిగింది. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా…

శాసన మండలి చైర్మన్, మోషేను రాజు కి బడ్జెట్ కాపీలను..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అసెంబ్లీ మరియు శాసనమండలి సభలలో 2024-25 బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఆర్థిక శాఖ కార్యదర్శి J. నివాస్ రాష్ట్ర శాసన…

భీమవరంలో ఎన్ని క్లబ్ లున్నా ‘టౌన్ హాల్ ‘ గౌరవం వేరు.. శాసనమండలి చైర్మెన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో బ్రిటిష్ కాలం నుంచి 85 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భీమవరం ఎల్ హెచ్ టౌన్ హాల్ కు…

నరసాపురం మాజీ ఎమ్మెల్యే మృతి..నివాళ్లు అర్పించిన శాసనమండలి చైర్మెన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం నియోజకవర్గం ప్రజలకు ఎన్నో సేవలు అందించిన .. పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ CPM పార్టీ నాయకులు, నరసాపురం మాజీ…

తుందుర్రులో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన శాసనమండలి చైర్మన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శుక్రవారం ఉదయం భీమవరం మండలం లోని తుందుర్రు గ్రామానికి వెళ్ళిన రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు…