Month: November 2022

శ్రీమావుళ్ళమ్మవారి నిత్యాన్నదాన ట్రస్ట్ కు 1 లక్ష 116 రూ.లు కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, శుక్రవారం ఏలూరు నుండి వచ్చిన భక్తులు పి రాజేంద్ర ప్రసాద్ , రమాదేవి…

రూ.270 కోట్లతో బయోఇథనాల్ యూనిట్ కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మ ళ్ళ దొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న…

విజయ్ ఆంటోని సినిమాల జోరు మాములుగా లేదు.. బిచ్చగాడు 2 అయితే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బిచ్చగాడు’ (తమిళంలో పిచ్చైక్కారన్‌) సినిమాతో తెలుగులోనూ సంచలన విజయంతో మంచి క్రేజ్ సాధించిన తమిళ హీరో, సంగీత దర్శకుడు, సినీ నిర్మాత,…

భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి హైకోర్టులో జగన్ సర్కర్ కు రిలీఫ్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజా వార్త సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో జగన్ సర్కార్ కు భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి నేడు, శుక్రవారం గొప్ప…

కుర్రాడిని కాటేసిన నాగుపాము .. కానీ ఫలితం ఎవరు ఊహించనిది..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఛత్తీస్‌గఢ్‌‌‌‌‌‌‌ రాజధాని అయిన రాయ్‌పూర్‌కు 350 కిలో మీటర్ల దూరంలో ఉండే మారుమూల పధారపడి పల్లెటూరు లో ఊహకందని ఒక అద్భుత…

గరగపర్రులో డాక్టర్ అంబేద్కర్ విగ్రహ..శంకుస్థాపనలో శాసన మండలి చైర్మన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం ఉదయం భీమవరం పట్టణం సమీపంలోని గరగపర్రు గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు శాసన మండలి చైర్మన్ శ్రీ…

ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా కొమ్మి నేని..ఫిలిం కార్పొరేషన్ ఛైర్మెన్ గా పోసాని.. నియామకాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు, గురువారం కీలక నియమాకాలపై ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మి…

రెండు సెంట్లలో అనుమతి లేకుండా కట్టారని..అయ్యన్నను అరెస్టు చేస్తారా?..చంద్రబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు పార్టీ కార్యాలయంలో నేడు, గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ అరాచకపాలనకు పరాకాష్ఠ మాజీ మంత్రి అయ్యన్నను…

రేపటి నుండి భీమవరం లో ఆక్వా ఎక్స్ పో ఎగ్జిబిషన్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో ప్రతిష్టాకరమైన ఆక్వా ఎక్స్ పో ఎగ్జిబిషన్ రేపటి నుండి పెద్దమిరం , రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభం…

దేశంలో 7 స్థానాలలో ఉపఎన్నికలు.. మునుగోడులో పోలింగ్ ఎలావుందంటే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేడు, గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. బీజేపీ, ప్రాంతీయ పార్టీల మధ్య…