Month: May 2023

జులై 28న విడుదలకు ‘బ్రో’ సిద్ధం.. పవన్‌ కల్యాణ్‌,సాయిధరమ్‌ లుక్‌ని రివీల్‌

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విరూపాక్ష సినిమా…

భీమవరం లో పిడుగులతో భారీ వర్షం ..కరెంట్ సరఫరా నిలిపివేత

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, మంగళవారం ఉదయం నుండి ఆకాశం మేఘావృతం అయ్యి ఉరుములు తో దద్దరిల్లుతున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల…

నిర్మల్‌ హృదయ్‌ లో అనాధ పిల్లలతో గడిపిన సీఎం జగన్ దంపతులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గా 4ఏళ్ళు పదవి కాలం పూర్తీ చేసిన నేపథ్యంలో..వైఎస్‌ జగన్‌, దంపతులు ఈ రోజు మంగళవారం అనాధ ఆశ్రయం…

భీమవరంలో ఎదో ‘వాసన’ తేడా కొడుతుందే… దాని ప్రమాద స్థాయి ఎంత?

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో గత 2 రోజులుగా 2 టౌన్ లో ఒక రకమైన వాసనా వస్తుందని ప్రచారం జరుగుతుంది.అయితే గత ఆదివారం…

భీమవరం, ఉండి లలో వైసిపి శ్రేణుల భారీ బైకు ర్యాలీలు.. చంద్రబాబు పేదలను అవమాన పరిచారు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పిలుపు మేరకు నేడు,సోమవారం ఉదయం భీమవరం మండలం మరియు టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు…

పశ్చిమలో.. ప్లెక్సీ కార్టూన్ సంచలనం…పేదలకు, పెత్తందార్లకు యుద్ధం..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి అభిమానులు కడుతున్న ఒక కార్టూన్ ప్లెక్సీ పెను సంచలనం సృష్టిస్తుంది. ఆ ప్లెక్సీలను పలు ప్రాంతాలలో…

టీడీపీ మహానాడు విజయవంతంతో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జోష్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రాజమండ్రి లో 2 రోజులు పాటు జరిగిన తెలుగు దేశం పార్టీ మహానాడు పండుగకు మొదటి రోజు క్యాడర్ పెద్ద సంఖ్య…

శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ దూసుకెళ్లింది..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. నేటి , సోమవారం…

తిరుమల శ్రీవారిని సర్వదర్శనంలో ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే కొత్త ఏర్పాట్లు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: విద్యార్థులకు వేసవి సెలవుల్లో భాగంగా కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకొని భక్తులు ఎక్కువ కావడంతో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శన…

140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబం ఈ కొత్త పార్లమెంట్ భవనం.. ప్రధాని మోడీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు, ఆదివారం నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన అనంతరం తొలి ప్రసంగం చేశారు. ప్రతి దేశ…