Author: sigmatelugu@gmail.com

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8మంది మృతి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనించిన అంశం ఆఖరికి విషాదంగా మిగిలింది.తెలంగాణ లోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో గత 4 రోజులు…

భీమవరంలో కన్నుల కైలాసం తలపించిన తెప్పోత్సవాలు సందడి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం లో గత రాత్రి పంచా రామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయంలో మరియు ఉమా భీమేశ్వర…

ట్రంప్‌ తో జెలెన్‌స్కీ లడాయి..తగ్గేదే లే.. ‘పుష్ప’ సినిమాకు తగ్గలేదు…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా వంటి అగ్రరాజ్యానికి అధినేత అయిన ట్రంప్‌కు, రష్యాతో యుద్ధాన్ని ఎదుర్కొంటున్న జెలెన్‌స్కీ మధ్య ముఖాముఖీ చర్చలలో చోటుచేసుకున్న గొడవ, ఒకరినొకరు…

తెలంగాణలో ఇంజనీరింగ్‌ కోటా సీట్లకు ఏపీకి అర్హత లేదు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలో ఇంజనీరింగ్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు ఇస్తున్న నాన్‌ లోకల్…

‘కన్నప్ప’ నుండి 2వ టీజర్ విడుదల

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంచు విష్ణు హీరోగా అత్యధిక బడ్జె్ట్‏తో మోహన్ బాబు నిర్మిస్తున్నపాన్ ఇండియా సినిమా.. కన్నప్ప సినిమా టీజర్ నేడు, శనివారం ఉదయం…

దిగి వస్తున్నా బంగారం ధరలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వస్తున్నా బంగారం ధరలు తాజగా నేడు, శనివారం. మరోసారి తగ్గాయి. ఢిల్లీ, కలకత్తాలలో తాజా…

ప. గో. జిల్లా మీదుగా చర్లపల్లి- కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ మరియు గోదావరి జిల్లాల మధ్య ప్రయాణికులకు శుభవార్త! ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా చర్లపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-నర్సాపూర్ మధ్య…

భీమవరంలో ట్రస్ట్ బాధ్యతలను నా సోదరిమణులకు… కేంద్ర మంత్రి వర్మ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 38 సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న భూపతిరాజు నాగ శిరోమణి పదవి విరమణ మహోత్సవాన్ని భీమవరం కొడవల్లి రోడ్ లోని…

పశ్చిమ గోదావరి ప్రజలు చికెన్, కోడి గ్రుడ్లు తినవచ్చు.. ఆ 2 గ్రామాలలో మినహా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బర్ద్ ఫ్లూ ప్రభావం తగ్గిన నేపథ్యంలో పశ్చిమగోదావరి గోదావరి జిల్లా లో ప్రజలు తిరిగి చికెన్, కోడి గ్రుడ్లు తమ ఆహారంగా…

గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ.. పోలింగ్ ప్రశాంతం.. విశేషాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 456 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది.…