Author: sigmatelugu@gmail.com

పిఠాపురంలో మరోసారి టీడీపీ జనసేన మధ్య ఉద్రిక్తత.. గుడి బాధ్యతలపై..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ గెలుపు తరువాత ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చెయ్యకుండానే పిఠాపురంలో టీడీపీ, జనసేన ఇరుపార్టీల మధ్యఇటీవల వరుసగా విభేదాలు…

జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసిన వారికి ఫలితాలు విడుదల..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ ఉత్తీర్ణులయిన విద్యార్థులు మరింత ఫై స్థాయిలో ఐఐటీల్లో బీటెక్ చేయడానికి జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసిన వారికి…

ప్రధాని మోడీ కేంద్ర మంత్రి వర్గంలో బీజేపీ MP శ్రీనివాస వర్మ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం ఎంపీ స్థానం నుండి కూటమి బలపరచిన బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కు కేంద్ర మంత్రి…

ప్రధాని మోడీ కి ముప్పు గా పొంచి ఉన్న ఇండియా కూటమి బలగం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీజేపీ కి 240 స్థానాలలో సొంతమేజారిటీ లేకపోయినా (గతం కంటే 60 కి పైగా స్థానాలలో ఓటమి) ఎన్డీయే కూటమిలో చిన్నపార్టీల…

మోడీ కేబినెట్లో టీడీపీ నుండి ఇద్దరు మాత్రమే మంత్రులు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి ఆదివారం రాత్రి 07:15 గంటలకు మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చెయ్యనున్నారు. ఆయన కేబినెట్‌లో ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై…

భీమవరంలో వాడవాల స్వర్గీయ రామోజీరావు కు ఘన నివాళ్లు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు (88) అస్తమయంపై పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా భీమవరం పట్టణంలో పలువురు…

శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారి జేష్ఠమాస జాతర మహోత్యవాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జేష్ఠమాస జాతర మహోత్యవాలు నేడు, శనివారం దేవాలయ ఆవరణలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ…

భీమవరంలో శ్రీ సిద్ది వినాయక గుడి ప్రారంభోత్సవములో శాసనమండలి చైర్మెన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం రెడ్డీ కాలనీ లో నూతనంగా నిర్మించిన శ్రీ సిద్ది వినాయక గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేడు, శనివారం ఉదయం రాష్ట్ర…

రామోజీరావు గారికి చెప్పాలని అనుకున్నాను.. పవన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రామోజీరావు నివాళిగా 2 రోజుల పాటు ఏపీ ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. ఈ నెల 9, 10 తేదీలను సంతాప…

రామోజీ మృతికి సినీ పరిశ్రమ ఘన నివాళి .. రేపు పరిశ్రమ కు సెలవు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కొద్దీ రోజులుగా 88 ఏళ్ళ పెద్దవయస్సు వృధాప్య రీత్యా అనారోగ్యంతో బాధ పడుతూ కన్నుమూసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు…