Author: sigmatelugu@gmail.com

శుభవార్త!…OTT లో ‘హనుమాన్’ సినిమా డేట్ ఫిక్స్ ?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈసారి తెలుగు వారి సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజైతే వాటిలో భీమవరం బ్రాండ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘హనుమాన్’…

భీమవరం 21వ వార్డులో బిటి రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, శనివారం భీమవరంపట్టణం 21వ వార్డులో స్థానిక శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ గుడి వద్ద నుండి వెంకటేశ్వర బుక్…

రొయ్యల రేటు అకస్మాత్తు గా తగ్గించేశారు ? భీమవరం జోన్ లో ఆక్వా రైతుల ఆందోళన

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయముగా మార్కెట్ లో రొయ్యలకు డిమాండ్ పెరిగి ఇటీవల భీమవరం జోన్ లో గత నెల రోజులుగా రొయ్యల ధరలు పెరిగి…

పుష్ప 2 తరువాత కూడా.. తగ్గేదేలే .. బెర్లీన్ పెస్టివెల్ లో అల్లు అర్జున్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక 74వ బెర్లిన్ ఫెస్టివల్లో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పాల్గొన్నా రు. సుకుమార్ తేరకెక్కించిన పుష్ప చిత్రం అంతర్జాతీయ…

వ్యూహం..సినిమా రాంగోపాల్ వర్మతోనే కలిసి చూస్తా.. ఎంపీ,రఘురామ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీ లో నేడు, శుక్రవారం రచ్చబండ మీడియా సినిమా సమావేశంలో పాల్గొన్న నరసాపురం ఎంపీ రఘురామా ఇటీవల వస్తున్నా రాజకీయ సినిమాల…

వీరవాసరంలో 2 కోట్ల 12 లక్షలతో పలు నిర్మాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, శుక్రవారం వీరవాసరం మండలం లోను, ఉత్తర పాలెం గ్రామంలో సుమారుగా రెండు కోట్ల 12…

టీడీపీ, జనసేన.. అభ్యర్థుల లిస్ట్ వాయిదా..బీజేపీకి 20 సీట్లు.. పశ్చిమలో టీడీపీ కి గండం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమిత్ షా తో చంద్రబాబు ఢిల్లీలో సమావేశం అయ్యి వారంరోజులు దాటిపోతున్న 100+ 50+ 25 నిష్పత్తి లో? ఏపీలో సీట్ల…

శ్రీ’రాజశ్యామల’ యాగం నిర్వహిస్తున్న చంద్రబాబు దంపతులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అధికారం కోసం శ్రీరాజశ్యామల యాగం గురించి గత 6 ఏళ్లుగా బాగా ప్రచారంలోకి వచ్చింది. తెలంగాణ లో కెసిఆర్, ఏపీలో జగన్…

అంతర్వేది లక్షీనృసింహస్వామి కల్యాణోత్సవాలు ప్రారంభము.. విశేషాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య గోదావరి సముద్ర తీరాల సంగమం వద్ద వెలసిన అంతర్వేది లక్షీనృసింహస్వామి దివ్య క్షేత్రంలో నేడు…

శ్రీశైల మల్లన్నకి రూ.11 కోట్ల తో ‘స్వర్ణ రథం’…సమర్పించిన వైసిపి ఎంపీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహాశివరాత్రి వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు, శుక్రవారం శ్రీశైలం దేవస్థానానికి తొలిసారిగా స్వర్ణరథం సమకూరింది. ఇప్పటివరకు స్వామి, అమ్మవార్లకు వెండిరథంపైనే ఊరేగిస్తున్నారు.…