Author: sigmatelugu@gmail.com

ఏపీలో 3 కొత్త రైళ్లు ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. భీమవరం మీదుగా హుబ్లీ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఏపీలో కొత్తగా 3 రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. వీటిలో 2 రైళ్లు పశ్చిమ గోదావరి…

సంక్రాంతి కి బ్యాంకు సెలవులు పై RBI వివరణ…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి, సంక్రాంతి. కనుమ మూడు రోజులు పండగ సందడి ఉంటుంది. ఈ రోజుల్లో బ్యాంకులు తెరచే ఉంటాయా..?…

4 కోట్ల 53 లక్షల రూ.తో నిర్మించిన 5 సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం పట్టణంలో ఇటీవల కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్డులు , డ్రైన్స్ పూర్తీ చేసి వరుసగా…

ఏలూరు లోక్‌సభ స్థానం వైసిపి ఇంచార్జి గా కారుమూరి సునీల్‌కుమార్‌..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ కోటగిరి శ్రీధర్‌ స్థానంలో కొత్తగా బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావించిన…

సంక్రాంతికి మా భీమవరం వెళ్ళాలి.. హైకోర్టు రక్షణ కల్పించాలి.. ఎంపీ రఘురామా, అభ్యర్ధన

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుదీర్ఘ కాలం తరువాత ఈనెల 13న రాజమండ్రి లో దిగి అటుగా భీమవరం చేరుకునేలా ఎంపీ రఘురామా కృష్ణంరాజు ప్రణాళిక చేసుకొన్నారు.…

శ్రీ మావుళ్ళమ్మవారి 60వ వార్షిక మహోత్సవాల పోస్టర్ విడుదల..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:సంక్రాంతి పండుగ మొదలుకొని నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలు అంటే తెలుగు రాష్ట్రాలలో…

3 కోట్ల 63 లక్షలతో.. ’15 సిసి రోడ్లు’ ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, గురువారం చిన అమిరం గ్రామంలో సుమారు మూడు కోట్ల 63 లక్షల నిధులతో నిర్మించిన 15 సీసీ రోడ్లను…

రేపటి నుండి శ్రీశైలంలో ‘బ్రహ్మోత్సవాలు’ ప్రారంభం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీశైలం మహాక్షేత్రంలో రేపు శుక్రవారం ఉదయం 8.30 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతున్నారు. దీనితో నుంచి…

బొత్స, చర్చలు సఫలం.. ఏపీలో మునిసిపల్ కార్మికులు తిరిగి విధులు లోకి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి సంక్రాంతి పండుగకు ముందే పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో నిరవధిక సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మి కులు నేటి గురువారం…

పశ్చిమ..లో రోడ్డు ప్రమాదం భార్య భర్తలు మృతి.. ఇద్దరు పిల్లలకు గాయాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెదేపల్లి గూడెం సమీపంలో పెదతాడేపల్లి గ్రామం, తిరుమల సాయినగర్ వద్ద జాతీయ రహదారిపై బైక్ ను ప్రైవేట్ కాలేజీ బస్సు ఢీకొన్న…