Author: sigmatelugu@gmail.com

భీమవరంలోరాష్ట్ర స్ధాయి సదస్సు.. ఆక్వా, వ్యవసాయ రైతులు సమస్యలపై..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆక్వారంగం,వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర స్ధాయి సదస్సు భీమవరంలో టౌన్‌రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న రైస్‌మిల్లర్స్‌ ఆసోషియేషన్‌ హాలులో నేటి సోమవారం మద్యాహ్నం…

ఉమ్మడి పశ్చిమ.. జిల్లాలో జనసేన టీడీపీ కార్యాచరణ సమావేశంలో..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: వచ్చే ఎన్నికలలో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరుపార్టీల కార్యాచరణలో భాగంగా ఉమ్మడి కార్యచరణ పైచర్చలు…

పంచారామంలో నిత్యాన్నదానం కు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 100 క్వింటాళ్ల ..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, గునుపుడి పంచారామ క్షేత్రంలోని అన్నపూర్ణమ్మ అమ్మవారి కి బియ్యం మొక్కుబడి చెల్లిస్తున్నారు. ఇందుకు…

రైలు ప్రమాదం ప్రభావం .. పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యం లో కొత్తవలస మండలం భీమాలి వద్ద ప్రమాద బోగీలు తొలగించి ట్రాక్ సరిచేసే…

భీమవరంలో నల్ల రిబ్బన్‌లతో కళ్లకు కట్టుకొని టీడీపీ వినూత్న నిరసన.

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం అధినేత చంద్రబాబును అవినీతి కేసులలో అరెస్ట్‌ చేసారని ఆరోపిస్తూ జగన్ సర్కార్ కు విభిన్న నిరసనగా గత ఆదివారం రాత్రి…

విజయనగరంలో ఘోర రైలు ప్రమాదంలో 13 మంది మృతి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయనగరం జిల్లాలో గత రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు. కంటకాపల్లి రైల్వేజంక్షన్‌…

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతి లోని పవిత్ర తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు బ్రోచర్‌ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేడు,…

భీమవరం గ్రహణ సంప్రోక్షణ తదుపరి తెరుచుకున్న దేవాలయాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాక్షిక చంద్రగ్రహణం నేపథ్యంలో గత శనివారం సాయంత్రం 6గంటల నుండి భీమవరం లో శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం తో పాటు (…

పశ్చిమ గోదావరి జిల్లా ఓటర్లు 14,47,509 మంది.. పూర్తీ వివరాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల సవరణ అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులు తాజాగా విడుదల చేసిన ఓటర్లజాబితాలో మొత్తం జిల్లా ఓటర్లు…

టీడీపీ లేకుండా తెలంగాణ ఎన్నికలు.. ఏమిటి ఈ దుస్థితి..కన్నీరు పెట్టుకొన్న కాసాని జ్ఞానేశ్వర్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ లేకుండా తెలంగాణ ఎన్నికలను ఊహించలేం.. అయితే రాష్ట్ర విభజన తరువాత రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో…