Author: sigmatelugu@gmail.com

భీమవరం: బ్యాంకు మేనేజర్, మరో ఇద్దరు ఉద్యోగులపై కేసు.. ఆ 18 లక్షలు..?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలంలో యూనియన్ బ్యాంకు మేనేజర్, మరో ఇద్దరు ఉద్యోగులపై భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందని…

వైసీపీ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కార్యాలయ భవన శంకుస్థాపన .. ప్రముఖుల హాజరు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్.ఆర్.పి అగ్రహారం గ్రామంలో FCI గౌడౌన్ ప్రక్కన .. వైఎస్సార్ పార్టీ జిల్లా నూతన…

సీఎం కు జగన్ కు చంద్రబాబు లేఖ..పశ్చిమలో అక్రమ మట్టి తవ్వకాలలో MLA, ఎమ్మెల్సీ ఫై చర్యలు ఏవి?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ దళితుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు, దళితులపై దాడులను, స్థానిక పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు…

4 ఏళ్ళ లో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు.. మధ్యతరగతి నలిగిపోయారు.. గద్దె

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో నేడు, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్ మోహన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంట్…

పశ్చిమ గోదావరిలో వడగాల్పులు…వర్షాలు, ఈశాన్య రుతుపవనాలు, తుపాను కీలక సమాచారం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎండ తీవ్రతకు రాష్ట్రంలో పలు ప్రాంతాల తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. రాత్రిళ్ళు కూడా…

భీమవరం శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ను “ఈట్ రైట్ క్యాంపస్” గుర్తించిన FSSAI

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ‘ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా…

విజయవాడ టీడీపీలో రచ్చ .. కేశినేని నాని, బుద్ధా వెంకన్న మధ్య ‘గొట్టంగాళ్ళు’ ప్రహసనం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ లో టీడీపీ ఎంపీ కేశినేని నాని చాల కాలంగా అధినేత చంద్రబాబు ఫై తన ప్రవర్తన తో తిరుగుబాటు ప్రకటిస్తున్నప్పటికీ…

సీఎం జగన్ కు కృతఙ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు.. మీ మేలు మరచిపోము

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ని నేడు, శుక్రవారం ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై సీఎం…

నర్సాపురంలో ‘ఆక్వా యూనివర్సిటీ’ లో ప్రారంభము కానున్నా కోర్స్ లు.. 140 పోస్టుల భర్తీకి ఆమోదం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురంలో రాష్ట్రంలో మొట్టమొదటి ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సరిపల్లి, లికితపూడి మధ్య సుమారు 500 ఎకరాల్లో వర్సిటీ…

12 నుంచి పాఠశాలలు ప్రారంభం..43 లక్షల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయని విద్య శాఖ అధికారులు ప్రకటించారు.…