Author: sigmatelugu@gmail.com

వివేకా హత్య.. వివేకా రాసిన లేఖ, సెల్ ఫోన్ వారు దాచేసారు.. ఎంపీ అవినాష్ రెడ్డి

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మాజీ మంత్రి వివేకా హత్యపై జరిగిన ఘటనలో సిబిఐ దార్యప్తులో విస్మరించిన కీలక విషయాలు అంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి తాజా…

భీమవరం మీదుగా బెంగుళూర్ కు 8 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా నర్సాపూర్–బెంగళూరు మధ్య 8 ప్రత్యేక రైళ్లు ( భీమవరం జంక్షన్, టౌన్…

ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల.. మొదటి స్థానంలో కృష్ణ జిల్లా.. 2వ స్థానంలో ప.గో జిల్లా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://examresults.ap.nic.in లో…

ఛత్తీస్‌గఢ్ లో నక్సల్స్ నరమేధం.. 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్‌ మృతి

సిగ్మాతెలుగు డాట్, న్యూస్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా అరణ్‌పూర్‌లో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. వారు రోడ్డు మార్గంలో పెట్టిన మందుపాతర పేల్చి 10 మంది జవాన్లు,…

సీఎం జగన్ మైనారిటీలను మోసం చేసాడు, నేను అధికారంలోకి రాగానే.. చంద్రబాబు

సిగ్మాతెలుగు డాట్, న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు, బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత సుభాని అకాల మరణానికి సంతాపం తెలుపుతూ…

ముసలి పులి నాలుగు నక్కలను వెంటేసుకొని నరమాంసం తినేది.. సీఎం జగన్ చెప్పిన కధ

సిగ్మాతెలుగు డాట్, న్యూస్: సీఎం జగన్ నేడు, బుధవారం అనంతపురం జిల్లా లో నార్పలలో జగనన్న వసతి దీవెన పథకం నిధులు విడుదల చేశారు. ఈ సందర్భముగా…

జగనన్న వసతి దీవెన.. 9,55,662 మంది విద్యార్థులకు రూ.912 కోట్లు జమా..

సిగ్మాతెలుగు డాట్, న్యూస్: సీఎం జగన్ నేడు, బుధవారం అనంతపురం జిల్లా లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నార్పలలో జగనన్న వసతి దీవెన పథకం నిధులు విడుదల…

భీమవరంలో నేడు, రేపు..జనసేన నాదెండ్ల మనోహర్ పర్యటన

సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: భీమవరం జనసేన పార్టీ కార్యాలయం తెలియజేసిన సమాచారం మేరకు నేడు, బుధవారం సాయంత్రం 7:00 గ.లకు PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్…

ఉమ్మడి పశ్చిమ గోదావరి లో విద్యుత్ శాఖలో 31 మంది నకిలీ ఉద్యోగులు?

సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: ప్రవేటు సంస్థలలో నకిలీ సర్టిఫికెట్లు తో ఉద్యొగాలు చేస్తున్నవారు ఉంటెనే అది పెద్ద తప్పుగా పరిగణించి దానిఫై అగ్రిమెంట్ ప్రకారం తీవ్ర…

ఆంధ్ర ప్రదేశ్ లో.. మే 1 నుంచి పాఠశాలలకి వేసవి సెలవులు

సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: ఈ వేసవి లో మండుతున్న ఎండల నుండి స్కూల్స్ లో విద్యార్థులకు పెద్ద విరామం లభిస్తుంది.ఆంధ్ర ప్రదేశ్ లో ఏప్రిల్ 30వ…