Author: sigmatelugu@gmail.com

ఢిల్లీ,విషయంలో’మోడీ’ రైట్ ..ఇండియా కూటమిదే తప్పు ..రాజ్యసభలో చెలరేగిన విజయసాయి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2014 కు ముందు ఆంధ్ర ప్రదేశ్ ను ముక్కలు చేయవద్దని కాంగ్రెస్ పార్టీ పెడుతున్న విభజన బిల్లును ఆమోదించవద్దని ఉత్తరాది పార్టీల…

చేనేత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలి.. పవన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో చేనేత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. నేడు, సోమవారం…

పశ్చిమ గోదావరి జిల్లాలో 9,372 కొత్త రేషన్ కార్డులు మంజూరు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజకీయాలకు అతీతంగా ఒప్పుకోవాల్సిన మాట.. గతంలో సామాన్యుడు తన కుటుంబం కోసం రేషన్ కార్డు పొందాలంటే దానికి పడే కష్టం, బ్రహ్మ…

పార్లమెంట్ కు వచ్చిన రాహల్ గాంధీ.. కాంగ్రెస్ ఎంపీల ఘనస్వాగతం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో దేశంలో మోడీ లు నుద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫై పడిన పరువు…

పోలవరం’ విషయంలో చంద్రబాబు కు బుద్దిలేదు.. సీఎం జగన్ ఆగ్రహం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి సోమవారం ఉదయం తాడేపల్లి నుండి హెలికాఫ్టర్ లో బయలు దేరిన సీఎం జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం ,…

పశ్చిమలో..7 గ్రామాలలో సర్పంచి, 75 వార్డు సభ్యుల ఉపఎన్నికలకు ఏర్పాట్లు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలో పలు పంచాయితీలలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ నెల 19న నిర్వహించనున్నారు. గత 2021…

భీమవరం రైల్వే టౌన్ స్టేషన్ అమృత్’ సభలో..మండలి చైర్మెన్ తో అరుదయిన కాంబినేషన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమృత్ భారత్ పథకం లో భాగంగా నేడు, ఆదివారం ఉదయం భీమవరం రైల్వే టౌన్ స్టేషన్ అభివృద్ధి కి 22.13 కోట్ల…

ప్రజా యుద్ధ నౌక , ఉద్యమ కళాకారుడు, గద్దర్ ఇకలేరు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రజా యుద్ధ నౌక , ఉద్యమ కళాకారుడు, ప్రజా గాయకుడు గద్దర్ కన్ను మూశారు. కొద్దీ…

భీమవరంలో పలు కార్యక్రమాలలో ఎంపీ రఘురామా, కుమారుడు .. టీడీపీ, జనసేన నేతల స్వాగతం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నరసాపురం,భీమవరం టౌన్ స్టేషన్ ,తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్ లో 70 కోట్ల పైగా నిధులతో ఆధునీకరణ లో భాగంగా…

పశ్చిమలో..వరద బాధిత ప్రాంతాలలో రేపు, సీఎం జగన్‌ పర్యటన

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి వరద బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్‌ రేపు, సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం రానున్నారు. ఏర్పాట్లను…