Author: sigmatelugu@gmail.com

పశ్చిమ గోదావరిలో వడగాల్పులు…వర్షాలు, ఈశాన్య రుతుపవనాలు, తుపాను కీలక సమాచారం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎండ తీవ్రతకు రాష్ట్రంలో పలు ప్రాంతాల తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. రాత్రిళ్ళు కూడా…

భీమవరం శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ను “ఈట్ రైట్ క్యాంపస్” గుర్తించిన FSSAI

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ‘ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా…

విజయవాడ టీడీపీలో రచ్చ .. కేశినేని నాని, బుద్ధా వెంకన్న మధ్య ‘గొట్టంగాళ్ళు’ ప్రహసనం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ లో టీడీపీ ఎంపీ కేశినేని నాని చాల కాలంగా అధినేత చంద్రబాబు ఫై తన ప్రవర్తన తో తిరుగుబాటు ప్రకటిస్తున్నప్పటికీ…

సీఎం జగన్ కు కృతఙ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు.. మీ మేలు మరచిపోము

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ని నేడు, శుక్రవారం ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై సీఎం…

నర్సాపురంలో ‘ఆక్వా యూనివర్సిటీ’ లో ప్రారంభము కానున్నా కోర్స్ లు.. 140 పోస్టుల భర్తీకి ఆమోదం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురంలో రాష్ట్రంలో మొట్టమొదటి ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సరిపల్లి, లికితపూడి మధ్య సుమారు 500 ఎకరాల్లో వర్సిటీ…

12 నుంచి పాఠశాలలు ప్రారంభం..43 లక్షల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయని విద్య శాఖ అధికారులు ప్రకటించారు.…

శ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠమాస జాతర.. నగరోత్సవం ప్రారంభం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠమాస వేడుకలలో భాగంగా నేడు, గురువారం ఘనంగా జాతర మహోత్సవం నిర్వహిస్తున్నారు. నేటి మధ్యాహ్నం శ్రీ…

పశ్చిమ గోదావరి జిల్లా నూతన ZP చైర్ పర్సన్ గా ఘంటా పద్మశ్రీ, ప్రమాణ స్వీకారం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గానికి చెందిన గత జడ్పీ చైర్మెన్ కవురు శ్రీనివాస్ కు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆయన జడ్పీ…

నరసాపురం నుండి భీమవరం మీదుగా బెంగుళూర్ కు వారాంతపు రైళ్లు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి భీమవరం మీదుగా బెంగళూరుకు ప్రయాణికుల డిమాండ్ మేరకు వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ…

అరుణాచలం వెళ్లే భక్తులకు ప్రత్యేక రైళ్లు పెంపు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు లోని అరుణాచలం చేరుకోవడానికి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 ఆర్టీసీ బస్సు స్టాండ్ ల నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్న…