Author: sigmatelugu@gmail.com

జీపు బోల్తా ప్రమాదం.. తాడేపల్లి గూడెం ప్రముఖ వ్యాపారి మృతి.. మరికొందరికి..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద నేటి గురువారం ఉదయం ఒక జీపు వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో పశ్చిమ గోదావరి జిల్లా…

భీమవరం కమిషనర్ తనిఖీలు.. విధులు ఎగ్గొటిన పారిశుధ్య కార్మికులపై ఆగ్రహం.. చర్యలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో పరిశుద్యత లోపం జరిగితే, విధులు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన సానిటరీ సిబ్బంది ఫై చర్యలు తప్పవని మునిసిపల్ కమిషనర్…

జగన్ కి ఆందోళన..వచ్చే.. మే.. అక్టోబర్ లో ముందస్తు ఎన్నికలు.. చంద్రబాబు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీలోని అన్ని నియోజకవర్గాల నేతలతో ఆన్‌లైన్‌లో సమావేశాలు నిర్వహించారు. దానిలో భాగంగా పార్టీ క్యాడర్…

ఆకివీడు మండలంలో జనసేన కార్యకర్త కుటుంబానికి ‘5 లక్షల’ చెక్ అందజేసిన నాదెండ్ల ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో బాగంగా గణపవరం సమీపంలోని నారాయణపురం నుండి జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటన ప్రారంభించారు,…

దేశంలో 2022 టాప్ 10 మూవీస్‍లో ‘RRR’ అగ్రస్థానం..4 తెలుగుసినిమాలుకు స్థానం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ ఏడాది ఇండియాలో ఘనవిజయాలు సాధించిన టాప్ టెన్ మూవీస్‍లో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ అగ్రస్థానం లో నిలిచింది.ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ఐ ఎండీబి…

ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ భవనం ను ప్రారంభించిన సీఎం కెసిఆర్.. అతిధులుగా ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలోని సర్ధార్ పటేల్ మార్గ్ లో నూతన బీఆర్ఎస్ ఆఫీస్ భవనం ఆవరణలో నేడు, బుధవారం బి ఆర్ ఎస్ పార్టీ…

TP గూడెం మహిళా దొంగలను పట్టుకొన్న ఏలూరు పోలీసులు..36.5 సవర్ల బంగారం స్వాధీనం

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏలూరులోని ఎస్పీ కార్యాలయములో ఏలూరు ఎస్పీ రాహుల్దేవ్ శర్మ మహిళా దొంగల ముఠా కేసువివరాలను తెలియజేసారు, వివరాలలోకి వెళ్ళితే.. . ఏలూరు…

రొయ్య రైతుల కోసం సాధికారత కమిటీ భేటీ .. భీమవరం రైతులు ఆసక్తి..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆక్వా రైతులను ఆదుకునే క్రమంలో తాజగా సీఎం ఆదేశాల మేరకు నేడు, బుధవారం (ఈ నెల 14వ తేదీన) ఆక్వా ఫీడ్,…

భీమవరం ‘పల్లెవెలుగు’ ఎక్కినా 52 మంది ప్రయాణికుల అదృష్టం బాగుంది.. లేకుంటే..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : నేడు, మంగళవారం భీమవరం నుంచి కైకలూరు 52 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకు త్రుటిలో ఘోర…

ఈనెల 17న TDP ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా దళితుల సమరభేరి…

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : ఏలూరు నగరంలో ఈనెల 17వ తేదీన నిర్వహించు ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా దళితుల సమరభేరి ర్యాలీను జయప్రదం చేయాలని జిల్లా పార్టీ…