Author: sigmatelugu@gmail.com

ఈ నెల 9 నుంచి ఏప్రిల్ 3 వరకు దశల వారీగా ఉద్యోగుల ఉద్యమం.. ఏపీజేఏసీ అమరావతి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్‌ (CPS)ను అమలు చేయాలంటూ చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే…

అమితాబ్ ‘ ప్రాజెక్టు కే’ షూటింగ్ లో గాయపడలేదు..అశ్వినిదత్.. ట్విస్ట్ ఏమిటంటే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ సినిమా రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ కే ‘ సినిమా షూటింగ్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్…

విశాఖలో గ్లోబల్‌ సమ్మిట్‌ కాదు.. లోకల్‌ ఫేక్‌ సమ్మిట్‌.. నారా లోకేష్ ఆగ్రహం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ యువ గళం 36 వ రోజు పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ నేడు, సోమవారం పీలేరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం…

పేరుపాలెం బీచ్ లో ఇద్దరు భీమవరం ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు.. వారిలో లోహిత్ మృతదేహం స్వాధీనం..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సమీపంలోని పేరుపాలెం బీచ్ లో నేటి ఆదివారం సాయంత్రం ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు లోహిత్, నిఖిల్…

భీమవరం కేంద్రంగా నకిలీ రొయ్య మెతలు ముఠాను అరెస్ట్ చేసిన కలిదిండి పోలీసులు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చేపలు, రొయ్యలు ఎగుమతులలో అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రంగంలోని రైతులకు కొందరు నకిలీ మెతలను…

వివాహవేడుకలలో సీఎం జగన్.. పశ్చిమ గోదావరి జిల్లా వైసిపి నేతల సందడి..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, ఆదివారం సాయంత్రం ముఖ్య మంత్రి వైఎస్ జగన్, పశ్చిమ గోదావరి జిల్లా కలగంపూడి గ్రామంలో పర్యటించారు. నరసాపురం ఎమ్మెల్యే ,…

ఉల్లి రైతులు కన్నీరు..కిలో ఉల్లి ధర 2 రూపాయలు మాత్రమే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం భీమవరం రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లి 25 రూపాయలు చప్పున, 100 రూపాయలకు 5 కేజీ ల చప్పున…

గ్లోబల్ సమ్మిట్ అద్భుతం..13 లక్షల కోట్ల పైగా ఒప్పందాలు.. ఆచరణలో విజయవంతం అయితే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షిణ భారత దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని భారీ సముద్ర తీరప్రాంతాన్ని..రాష్ట్ర వాణిజ్య రాజధానిగా విశాఖ ను…

శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారికి 70వేల రూపాయలు, 8గ్రా. బంగారు కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారికి నేడు, ఆదివారం ఉదయం యర్నగూడెం వాస్తవ్యులు కోలా సూర్యనారాయణ వారి కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారిని…

ప్రముఖ టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరణం..చంద్రబాబు సంతాపం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నేత, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‍చార్జ్ వరుపుల రాజా (46) హఠాన్మరణంపై టీడీపీ…