Author: sigmatelugu@gmail.com

జగన్ అన్న తోడు.. భీమవరంలో 5,000 చిరు వ్యాపారులకు లబ్ధి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చిరు వ్యాపారులకు తమ జగన్ ప్రభుత్వం అండగా ఉందని భీమవరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. నేడు, మంగళవారం స్థానిక…

భీమవరంలో జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన గ్రంధి రవితేజ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్నంలో సంక్రాంతి సంబరాలు , శ్రీ మావుళ్ళమ్మవారి నెల రోజుల ఉత్సవాలకు ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చే వేలాది మంది…

తాడేపల్లి గూడెం మీదుగా సంక్రాంతి రోజులలో సికింద్రాబాద్, తిరుపతి కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి కి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పలు ప్రత్యే క రైళ్లు నడుపుతున్న రైల్వే…

తణుకులో..రూ. 1.65 లక్షల.. పది రూపాయల నాణేలతో ‘బైక్’ కొనుగోలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతము మార్కెట్ లో పదిరూపాయలు క్వాయిన్స్ తీసుకొంటే మారవు అనే అపోహ బాగా పేరుకొని పోయింది. దానిని తొలగించే లక్ష్యంతో పశ్చిమ…

శ్రీ మావుళ్ళమ్మవారి 40 రోజుల హుండీ ఆదాయం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్దానములో గత 40 రోజులకు భక్తులు సమర్పించిన కానుకల ఆదాయం లెక్కించగా నగదు రూపంలోరూ.…

భీమవరం వైపు ప్రవేటు ట్రావెల్స్ అదనపు చార్జీల బాదుడు.. నేటి నుండి ప్రత్యేక డ్రైవ్ నిఘా.. దొరికితే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలలో సం క్రాంతి పండుగకు ఉండే సందడి అంత ఇంతాకాదు. అందుకే ఎక్కడెక్క డో స్థిరపడిన వారు సైతం పండగకు…

ఈ19న తెలుగు ప్రజలకు వందేమాతరం ఎక్స్ ప్రెస్.. పశ్చిమ గోదావరి మీదుగా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య దూరం మరింత దగ్గరయ్యేలా ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘వందేభారత్ ఎక్ప్ ప్రెస్’ రైలుకు సంబంధించి ప్రారంభ…

కాపులను కించపరుస్తూ వర్మ చేసిన ట్విట్ వెనుక వైసిపి .. కాపు నేతల ఆరోపణ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వివాదాస్వదా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ చంద్రబాబు తో పొత్తు కు సిద్ధం కావడం ఫై…

బియ్యపుతిప్ప హార్బర్‌, కార్గో పోర్టుకు కేంద్ర పర్యావరణ అనుమతి వచ్చేసింది.

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా నిర్మిస్తున్న బియ్యపుతిప్ప ఫిష్ హార్బర్‌, కార్గో పోర్టుకు కేంద్రం నుంచి…

కొత్త ప్రభుత్వం వస్తే రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి.. ఎంపీ రఘురామా

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఢిల్లీ లో నేడు రచ్చబండ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో…