Author: sigmatelugu@gmail.com

ప్రధాని మోడీ కి ఏపీ దత్తపుత్రిక ..రూ.8.16 లక్షల కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి.. సోము వీర్రాజు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నేడు, మంగళవారం మదనపల్లిలో నిర్వహించిన రాష్ట్ర బీజేపీ నేతల సమావేశంలో మాట్లాడుతూ… ప్రధాని మోదీ…

కొవ్వాడ అన్నవరంలో రూ.3 కోట్ల 34 లక్షల 64 వేలతో..అభివృద్ధి ప్రారంబోత్సవాలలో ఎమ్మెల్యే, గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కొవ్వాడ అన్నవరం గ్రామంలో 3 కోట్ల 34 లక్షల 64 వేల రూపాయలతో జరిగిన అభివృద్ధి…

కాకినాడ, కేంద్రీయ విద్యాలయంలో 30 విద్యార్థులు అస్వస్థత..ఆందోళన

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కాకినాడ జిల్లా, వలసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అకస్మాతుగా అస్వస్థతకు గురయ్యారు. 5, 6 తరగతి గదుల్లో ఊపిరాడక, తలత్రిపుతూ సుమారు…

పెన్నానదిపై ‘సంగం బ్యారేజీ’ని,’నెల్లూరు బ్యారేజీ’లను రూ.320 కోట్లతో పూర్తి చేసి ప్రారంభించిన, సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సీఎం జగన్ నేడు, మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన “మేకపాటి గౌతమ్‌రెడ్డి” సంగం బ్యారేజీని, నెల్లూరు…

భీమవరం శ్రీ వెంకటేశ్వర బధిర విద్యార్థుల పాఠశాల లో గురుపూజ వేడుకలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం లో పలు విద్య సంస్థలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమవరం…

భీమవరంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా .. జిల్లా కలెక్టర్, ఉప సీఎం, ఎమ్మెల్యే సమక్షంలో

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం లో పలు విద్య సంస్థలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి ఉపాధ్యాయులను…

భీమవరంలో శ్రీ వినాయక పందిళ్ళలో వేడుకల సందడి.. నిమజ్జనాలు, మహా ప్రసాద సమారాధనలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం ఆవరణలో పందిళ్లు, లైటింగ్ అలంకరణలో కళా వేదికపై నిర్వహిస్తున్న శ్రీ వినాయక చవితి వేడుకలు…

భీమవరం శ్రీ నూకాలమ్మవారి కి వెండి చీర సమర్పణకు కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శ్రీరాంపురం లో అనేక శతాబ్దాలుగా వేంచేసి యున్నశ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ అమ్మవారికి వెండి చీర…

కొయ్యలగూడెంలో గణేష్ విగ్రహ నిమజ్జనంలో ప్రమాదం.. ఇద్దరి మృతి ..ఇక్కడ మతం ఏది?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత ఆదివారం సాయంత్రం వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో పలు చోట్ల మేళతాళాలు, గణేష్ మహారాజ్ కి జై అంటూ యువత…

ఉల్లిపాయ వాడకంతో షుగర్ వ్యాధి ని అదుపు చెయ్యవచ్చు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మన పూర్వికులు చాల తెలివైనవాళ్లు.. ముందుతరాలకు కారణం లేకుండా ఏది చెప్పరు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు.…