Category: NEWS

పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలి.. హైకోర్టు ఆదేశం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఇరు పక్షాల నుండి తరచూ ఉద్రిక్తలకు, గంటలకొద్దీ ప్రయాణికుల ట్రాఫిక్ జామ్ లకు దారితీస్తున్న అమరావతి పాదయాత్ర విషయంలో హైకోర్టు…

‘కార్తీక మాసం’ భక్తుల కోసం భీమవరంలో ‘పంచారామ క్షేత్రం’ ఏర్పాట్లు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి ప్రాంతంలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లు తున్న .. పురాణాలలో పేర్కొన్న పంచారామాలలో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి…

ప్లాస్టిక్ బ్యానర్స్ నిషేధంపై భీమవరంలో ఫ్లెక్సీ వ్యాపారులతో మునిసిపల్ కమిషనర్ సమావేశంలో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తేదీ.01.11.2022 నుండి ప్లాస్టిక్ ప్లెక్సీ బ్యాన్నెర్స్ పై నిషేదం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజపత్రం నెం. 1320,…

భీమవరం DNR కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ పరీక్ష ఫలితాలు విడుదల

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోదశాబ్దాలుగా ప్రతిష్టాత్మక కాలేజీగా ప్రసిద్ధి పొందిన దంతులూరి నారాయణరాజు కళాశాలలో ఈ రోజు పోస్టు గ్రాడ్యుయేషన్ (పి.జి) పరీక్ష ఫలితాలను…

సీఎం సహాయనిధి రూ 5.20 లక్షలను బాలుడికి అందించిన మండలి చైర్మన్, మోషేను రాజు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి చైర్మెన్, కొయ్యే మోషేనురాజు తన కార్యాలయంలో ఒక బాలుడు ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు బాగోలేని నేపథ్యంలో…

ఆకివీడు మండలంలో మతిస్థిమితం లేక కాల్వలో దూకిన వ్యక్తి..?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం గుమ్ములూరు చినకాప వరం వద్ద కాల్వలో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు…

విక్టరీ వెంకటేష్ తో దిల్ రాజు వరుసగా 4వ విజయం.. ‘ఓరి దేవుడా’..రివ్యూ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్, దేవుడుగా ప్రత్యేక పాత్రలో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్, జంటగా తమిళ హిట్ సినిమా ‘ఓ…

భీమవరం.. పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణదినోత్సవం ఘనంగా

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు భీమవరం విష్ణు ఇంజనీరింగ్…

‘మనందరి సైనికులే పోలీసులు’..పోలీస్ శాఖలో6,511 పోస్టుల భర్తీ..సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పోలీసు అమరవీరుల సంస్మరణదినోత్సవం సందర్భంగా..విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేడు, శుక్రవారం ఉదయం నిర్వ హించిన వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు.…

ఏలూరు, కాకినాడ…కస్టమ్స్ ఆపరేషన్‌లో రూ.11 కోట్లు విలువైన బంగారం, నగదు స్వాధీనం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజా వార్త సమాచారం మేరకు..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన కస్టమ్స్ ఆపరేషన్‌లో నేడు, గురువారం ఒక్కరోజే రూ.11 కోట్లు విలువైన బంగారం,…