Category: NEWS

భీమవరంలో రూ.20 కోట్ల 5 లక్షలతో ‘జలజీవన్ మిషన్’ పథకం పనులకు శంకుస్థాపన..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం పెదగరువు గ్రామపంచాయతీ పరిధిలోని చినగరువులో ఈ పనులకు సంబంధించి నేడు, మంగళవారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.…

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినీ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి చేస్తున్న సినిమా…

న్యాయవ్యవస్థపై, శాసన వ్యవస్థ దాడి చేస్తుందా?..ఎంపీ రఘురామకృష్ణంరాజు

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా నేడు, మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 3 రాజధానుల ఏర్పాటు విషయంలో…

‘దళితులపై వైఎస్సార్ దాడుల కానుక పథకం’ అమలు చేస్తున్నారు…అచ్చెన్నాయుడు ఆగ్రహం

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాడిపత్రిలో ఇటీవల వరుసగా టీడీపీ కౌన్సిలర్లు ఫై జరుగుతున్నా…

బ్రహ్మస్త్ర క్రేజ్ ను క్యాష్ చేసుకొంటున్న నాగార్జున.. హిందీలో కూడా ‘ఘోస్ట్‌’ రిలీజ్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా లో కూడా దేశవ్యాప్తంగా తెలుగువారి పాన్‌ ఇండియా హవా ఏ మాత్రం తగ్గలేదు. హిందీలో డైరెక్టుగా 10 కి పైగా…

ఉగ్రవాద ప్రేరిత..PFI నేతల అరెస్టుల పరంపర.. ఒక్క కర్ణాటకలోనే నేడు 45 మంది అరెస్ట్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఉగ్రవాదానికి కొమ్ము కాస్తూ, దేశంలో పలు చోట్ల మారణకాండ తో అలజడి సృష్టించడానికి కుట్ర పన్నుతున్నారన్న అభియోగంపై పీఎఫ్ఐ సంస్థ…

భీమవరం గునుపూడి గ్రామ దేవతను దర్శించుకున్న రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని గునుపూడి ప్రాంత గ్రామ దేవత శ్రీఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ వార్ల దేవస్థానాన్ని నేడు, సోమవారం శాసనమండలి చైర్మన్‌ కొయ్యే…

భీమవరం హౌసింగ్ బోర్డ్.. శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామికీ రూ. 50వేల కానుక..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 3వ పట్టణం లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవి…

దసరా పండుగ రోజులు.. రేషన్లో పంచదార, కందిపప్పుతో రేషన్ డీలర్స్ తిప్పలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా పండుగ రోజులు కావడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కార్డు ఉన్నవారి అందరికి అందరికీ పంచదార, కందిపప్పు ఇవ్వాలని…

భీమవరం మండలంలో డ్రైనేజీ ప్రక్షాళన పనులకు ఎమ్మెల్యే, గ్రంధి శ్రీనివాస్ శంకుస్థాపన..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ : ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం మండలంలో రూ 35 లక్షల వ్యయంతో చేపడుతున్న మందచేడు మీడియం డ్రైన్ల ప్రక్షాళన పనులకు…