Category: NEWS

భీమవరంలో అండర్ టర్నల్స్ అతి త్వరలో పూర్తిగా అందుబాటులోకి… రైల్వే అధికారులతో MLAగ్రంధి శ్రీనివాస్ సమీక్ష

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో పలుచోట్ల రైల్వే గేటు అడ్డంకులు తొలగిస్తూ పలుచోట్ల కోట్లాది రూపాయలు రైల్వే శాఖ నిదులల్తో రైల్వే అండర్ టర్నల్స్…

గొల్లవాని తిప్పలో విష్ణు డెంటల్ ఆస్పత్రిని ప్రారంభించిన MLA గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలంలోని గొల్లవాని తిప్ప గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విష్ణు డెంటల్ ఆస్పత్రిని నేడు, బుధవారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్…

E C షాకింగ్ న్యూస్: కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ గుర్తింపు రద్దు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ , న్యూస్: తాజగా దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపు, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.వాటిలో…

ప్రమాదంవశాత్తు లోయలో పడిన బస్సు.. 11 మంది మృతి..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ , న్యూస్: నేడు, బుధవారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా లోని బరేరి నల్లాసమీపంలో మినీ బస్సు ఒకటి లోయలో పడిపోయింది.…

ఉండిలో, రిటైర్ ఉద్యోగి బ్యాంకు ఖాతా నుండి 27 లక్షలు సైబర్ లూటీ

సిగ్మాతెలుగు డాట్ ఇన్ , న్యూస్: సైబర్ క్రైమ్ లు కు హద్దు అదుపులేకుండా పోతున్నాయి. భీమవరం సరిహద్దులోని ఉండి గ్రామం లోని విశ్రాంత రిజర్వ్‌ ఎస్‌ఐ…

భీమవరం పట్టణంలో రోడ్ల అభివృద్ధి ఫై అధికారులు ద్రుష్టి పెట్టండి… కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్షలో

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరం శివారులోని పెద అమిరం లోని జిల్లా కలెక్టరు క్యాంప్ కార్యాలయంలో కలెక్టరు, భీమవరం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి…

ఈ నెల 16న విజయవాడలో మెగా జాబ్‌ మేళా..ప్రఖ్యాతి చెందిన 15 కంపెనీల్లో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఈ నెల 16న విజయవాడలో మెగా జాబ్‌ మేళాను నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్‌ పి.నరేష్‌ తాజగా ప్రకటించారు. విజయవాడలోని…

దేశంలో 26 మందులను నిషేదించిన కేంద్రం..Ranitidine, Zinetac,లు ఇక కనిపించవు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఎంతో ప్రాచుర్యంలో ఉన్న 26 మందులను కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థ నిషేదించింది. వాటి వాడకం వల్ల సైడ్ ఎఫిక్ట్స్…

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి, మెంటే పార్ధ సారధి జన్మదినవేడుకలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి, పార్టీ ఆవిర్భావం నుండి 40 ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ నేత, మెంటే పార్ధ…

98.55 శాతం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు..అందుకే సీఎం కు పాలాభిషేకం..MLA గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరం లో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మరియు సీఎం…