Category: News

నాకు ఒక న్యాయం వారికి మరొక న్యాయమా? జగన్మోహన్ రెడ్డి?.. ఎంపీ రఘురామ

సిగ్మాతెలుగు డాట్, న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం…

భీమవరంలో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణి చేసిన ఎమ్మెల్యే..

సిగ్మాతెలుగు డాట్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో పొట్టి శ్రీరాములు మునిసిపల్ గర్ల్స్ హై స్కూల్ నందు నేడు, సోమవారం జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో భాగంగా…

బీజేపీ vs వైసిపి.. హద్దులు దాటిన రగడ.. మరోసారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి?

సిగ్మాతెలుగు డాట్, న్యూస్: రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు.. అన్న సామెత ఏపీ రాజకీయాలలో మరోసారి రుజువు కాబోతుంది. గత 2 రోజులుగా ఏపీలో పర్యటించిన…

పిల్లలకు ఓట్లు లేవు.. అయిన ‘విద్యాకానుక’రూ. 3,366 కోట్లు ఖర్చు చేసాం.. సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పల్నాడు జిల్లా క్రోసూర్లో నేడు, సోమవారం జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పాఠశాలలో చదువుకొనే విద్యార్థులు కు స్కూల్స్…

నల్లజర్ల మండలం వద్ద ఘోర కారు ప్రమాదంలో 7గురి మృతి.. మరొకరు విషమం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లాలో నేడు, సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనం తపల్లి సమీపంలో వంతెనపై…

ఏపీలో అంతా వైసిపి నేతల అవినీతి మయం .. అమిత్ షా, తీవ్ర వ్యాఖ్యలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన ‘సంపర్క్‌ అభియాన్‌’లో భాగంగా విశాఖ పట్నం, రైల్వే…

రోజు రోజుకు పెరిగిపోతున్న చికెన్ ధరలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల గోదావరి జిల్లాలలో చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. గత నాలుగు రోజులు క్రితం రూ.280 ఉన్న ధర ఆదివారం నుండి…

శుభవార్త! ఆంధ్ర ప్రదేశ్ లో రుతుపవనాలు అడుగుపెట్టాయి.. ఇక వర్షపు జల్లులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: దారుణమైన ఎండల దాటికి ఉక్కపోతలకు తట్టుకోలేకపోతున్నా ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకానికి శుభవార్త! నేటి ఆదివారం సాయంత్రం నైరుతి రుతుపవనాలు ఏపీలోని నెల్లూరు…

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దృష్ట్యా .. భీమవరంలో జిల్లా జనసేన నేతల సమీక్ష..

సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: ఈ నెలలో గోదావరి జిల్లాలలో అన్నవరం నుండి భీమవరం వరకు జరిగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంబందించి ముఖ్యంగా నరసాపురం,…

ఏపీలో రేపటి నుండి ఒంటిపూట బడులు.. ఎప్పటివరకు అంటే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో రేపు, సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రెవేటు స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఎండల తీవ్రత వడగాల్పులు, ఉష్ణోగ్రతల…