Category: News

మొన్న 8 మందిని, గోదావరి పుష్కరాలలో 29 మందిని చంద్రబాబు చంపేశాడు.. సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ నేడు,శుక్రవారం నర్సీ పట్నం బహిరంగ సభలో మాట్లాడుతూ.. తాజాగా నర్సీ పట్నం లో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన…

నేటి సాయంత్రం భీమవరం పట్టణంలో మునిసిపల్ నీటి సరఫరా నిలిపివేత..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక.. పురపాలక సంఘానికి సంబంధించి వేర్ హౌసింగ్ గోడౌన్స్ వద్ద గల పాత పంపింగ్ మెయిను…

కోడి పందాల, జూదాల నిర్వాహకులను గుర్తించాం.. స్థలం ఇచ్చిన వారిపై కూడా చర్యలు.. జిల్లా ఎస్పీ

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి వ్యాప్తంగా కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని భీమవరం లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో…

ప్రధాని తల్లి, హీరాబెన్ మోదీ(100) ఇకలేరు.. అంత్యక్రియలు పూర్తీ చేసిన మోడీ

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి, ఇటీవల 100ఏళ్ళు పూర్తీ చేసుకొన్న హీరాబెన్ మోదీ అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్…

తాజగా..బంగారం వెండి ధరలలో స్వల్ప తగ్గుదల..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కొత్త ఏడాది సమీపిస్తోంది. శుభకార్యక్రమాల సీజన్ జనవరి నెలలో ఉపందుకోనుంది. అయితే నిన్నటి వరకూ పెరుగుతూ పోయిన బంగారం ధర నేడు…

పాకిస్తాన్ లో హిందు మహిళను కిరాతకంగా చంపిన ఘటనపై భారత్ స్వాందన..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మతం ఏదైన మానవత్వం గొప్పది.. కానీ, పాకిస్తాన్ దేశంలో సింఝోరోలో అక్కడి మతోన్మాదులు ఓ హిందూ మహిళ (40) తలను తెగనరికి,…

చంద్రబాబే దోషి అంటూ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన KA పాల్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఎప్పుడు వార్తలలో ఉండే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎవరు ఊహించని మరో సంచలనం చేసారు. కందుకూరు లో ‘ఇదేం…

భీమవరం లో శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి పునర్ దర్శనం ప్రారంభం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారి దేవాలయంలో నేడు, గురువారం నూతన దివ్య అలంకరణలతో శ్రీ అమ్మవారి మూలవిరాట్ కు కళన్యాసం…

పశ్చిమ గోదావరిలో 6,237 మందికి నోటీసులు.. లబ్ధిదారుల అర్హతలపై ప్రభుత్వ సడలింపులు ఉండాలి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భీమవరం తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ లబ్ధిదారుల సంఖ్యా తగ్గిస్తున్నారంటూ అలాగే వృద్ధుల పింఛనులలో…

కందుకూరు ఘటన కలచివేసింది.. ప్రధాని మోడీ.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం 23 లక్షల చప్పున..చంద్రబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కందుకూరులో ప్రాణాలు కోల్పోయిన 8 మంది మృతి చెందటం ఫై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఈ దుర్ఘటన…